తెరుచుకున్న రామలింగేశ్వరస్వామి ఆలయం
నత్తారామేశ్వరం క్షేత్రంలోని రామలింగేశ్వరస్వామి గురువారం భక్తులకు దర్శనమిచ్చారు.
పెనుమంట్ర, న్యూస్టుడే: నత్తారామేశ్వరం క్షేత్రంలోని రామలింగేశ్వరస్వామి గురువారం భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. పూజాభిషేకాల అనంతరం స్వామిని ప్రధాన అర్చకుడు ఆర్.రామలింగేశ్వరశర్మ పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఏడాదిలో 11 నెలలు స్వామి ఆలయం నీటిలోనే ఉంటుంది. వైశాఖ మాసం నెల రోజులు స్వామి భక్తులకు దర్శనమిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అత్యవసరమైతే ఆందోళనే!
[ 03-06-2024]
అమ్మ జన్మనిస్తే.. దాతలు తమ రక్తాన్ని పంచి ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న వారికి పునర్జన్మ ఇస్తున్నారు. స్వచ్ఛంద రక్త దాతలు ముందుకు రాబట్టే ఎంతో మంది ప్రాణాలు నిలుస్తున్నాయి. రహదారి ప్రమాదాలు.. చుట్టుముడుతున్న ప్రాణాంతక, దీర్ఘకాలిక వ్యాధులు.. మరో పక్క వెంటాడుతున్న రక్తహీనత, తలసేమియా.. -
వైకాపాలో వణుకు!
[ 03-06-2024]
ఉద్యోగుల ఓట్లు అధికార వైకాపాలో వణుకు పుట్టిస్తున్నాయి. ఏలూరు జిల్లాలో 17,289 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. వాటిలో అధిక శాతం అధికార పార్టీకి వ్యతిరేకంగా పడ్డాయన్న ప్రచారం నేపథ్యంలో లెక్కింపులో ఆ ఓట్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. -
దిద్దుబాటు లేకుంటే కష్టమే!
[ 03-06-2024]
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం.. గొడవలు, ఘర్షణలకు దిగితే ఉపేక్షించేది లేదు.. అంటూ ఎన్నికల ముందు పోలీసు అధికారులు ఊదరగొట్టారు. తీరా ఎన్నికల బందోబస్తులో వైఫల్యాలు కళ్లకు కట్టినట్టు కనిపించాయి. -
ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
[ 03-06-2024]
ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ సుమిత్కుమార్ కోరారు. కలెక్టరేట్లో ఆదివారం మధ్యాహ్నం ఎస్పీ అజితతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. -
మరికొద్ది గంటలు.. ఉత్కంఠే!
[ 03-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. పోలింగ్ పూర్తయిన నాటి నుంచి అభ్యర్థులు, పార్టీల గెలుపు, ఓటములపై పందేల జోరు కొనసాగుతూనే ఉంది. -
రొయ్య.. ఉక్కిరిబిక్కిరి
[ 03-06-2024]
విభిన్న వాతావరణ పరిస్థితులు ఆక్వా రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇటీవలి వరకు అధిక ఉష్ణోగ్రతలతో పాటు రేయింబవళ్లు భరించలేని ఉక్కపోత కొనసాగింది. కేవలం పది రోజుల వ్యవధిలోనే రెండోసారి ఆకాశం మేఘావృతమై.. మధ్య మధ్యలో కురుస్తున్న వర్షాలతో ఆక్వా చెరువుల్లో ఆక్సిజన్ శాతం ఒక్కసారిగా పడిపోతోంది. -
పుస్తకాల పంపిణీకి వేళాయె..!
[ 03-06-2024]
ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు పాఠ్య పుస్తకాలనూ ఉచితంగానే సర్కారు అందిస్తోంది. కొన్నేళ్లుగా విద్యా శాఖ వైఫల్యంతో పుస్తకాలు అందించే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో పుస్తకాలు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
సేవలకు మంగళం!
[ 03-06-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో మీ-సేవ కేంద్రాలు నిర్వీర్యమై.. వీటిపై ఆధారపడ్డ వందలాది మంది ఉపాధి కోల్పోయారు. 2011లో ఏర్పాటుచేసిన వీటిని 2014లో అధికారంలోకి వచ్చిన తెదేపా కొనసాగించడంతో పాటు మరిన్ని సేవలు అందుబాటులోకి తెచ్చింది. -
సైనికుడి కుటుంబానికి సత్కారం
[ 03-06-2024]
వీర మరణం పొందిన 79వ బెటాలియన్ సీఆర్పీఎఫ్ సైనికుడు ఎం.సుధాకర్రావుకు నూజివీడు పట్టణం నెహ్రూపేట సామాజిక భవనంలో ఆదివారం సీఆర్పీఎఫ్ అధికారుల ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. -
ధరావతు.. ప్రజాదరణకు గుర్తు!
[ 03-06-2024]
ఓట్ల లెక్కింపునకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. గెలుపోటములపై అందరి దృష్టి ఉండగా, స్వతంత్రులు, చిన్నాచితకా పార్టీల తరఫున బరిలో ఉన్న అభ్యర్థులు మాత్రం డిపాజిట్లు దక్కుతాయా? లేదా? అనే ఆందోళనలో ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లబ్డబ్.. లబ్డబ్.. ఏపీ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ
-
అందరి చూపు.. ఆంధ్రా వైపు.. ఎన్నికల ఫలితాలపై హైదరాబాద్లో చర్చలు..
-
కౌంటింగ్ కేంద్రాల్లో అవాంతరాలు కల్పిస్తే బయటకు పంపండి: సీఈవో ముకేశ్కుమార్ మీనా
-
పెరగనున్న బస్సులకు అనుగుణంగా 3 వేల ఉద్యోగాల భర్తీ
-
తాజాగా మరో రూ.4 వేల కోట్ల రుణం తీసుకోనున్న ఏపీ ప్రభుత్వం!
-
వైకాపాకు వంతపాడిన గుడిపాల ఎస్సైపై వేటు