ఆధార్ క్లోనింగ్తో ఖాతాలో నగదు మాయం
ఆధార్ క్లోనింగ్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తి ఖాతా నుంచి రూ.30వేలు మాయం చేసినట్లు ఎస్సై హరికృష్ణ శనివారం తెలిపారు. ఆయన కథనం మేరకు..
చింతలపూడి పట్టణం, న్యూస్టుడే: ఆధార్ క్లోనింగ్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తి ఖాతా నుంచి రూ.30వేలు మాయం చేసినట్లు ఎస్సై హరికృష్ణ శనివారం తెలిపారు. ఆయన కథనం మేరకు.. చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన మాటూరి నరసింహారావు అనే ఉపాధ్యాయుడు తన చరవాణిలోని ఓ బ్యాంకు యాప్ ద్వారా నగదు నిల్వలు పరిశీలించారు. ఆ సమయంలో ఖాతా నుంచి రూ.30 వేలు నగదు తీసినట్లు ఉండటంతో బ్యాంకు అధికారులను సంప్రదించారు. ఆన్లైన్లో ఆధార్ క్లోనింగ్ ద్వారా గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు చెప్పడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడే సమర భేరి
[ 13-05-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం కీలక ఘట్టం నేడు. సామాన్యులు ఓటు అనే ఆయుధం సంధించే సమయమిది. జిల్లాలో ఒక పార్లమెంటు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధాన, ఇతర పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. -
వానొస్తే భీమవరం అభివృద్ధి బట్టబయలైంది!
[ 13-05-2024]
భీమవరంలో ఆదివారం మధ్యాహ్నం ఆకస్మికంగా కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. పది నిమిషాలుపాటు కురిసిన వర్షానికి భీమవరం అభివృద్ధి బట్టబయలైంది. రోడ్లు మోకాలిలోతులో మునిగాయి. -
మార్పు కోసం కదిలొచ్చాం!
[ 13-05-2024]
ప్రస్తుత ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. పాలనలో మార్పు రావాలంటూ ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లు తరలొస్తున్నారు. కొందరు స్వచ్ఛందంగానే తరలి వచ్చారు. -
శేరేపాలెంలో జాబితాలో ఓట్లు గల్లంతు
[ 13-05-2024]
శేరేపాలెం పంచాయతీ 66వ పోలింగ్బూత్లో పలువురి ఓట్లు గల్లంతయ్యాయి. గత జాబితాల్లో ఉన్న సుమారు 40 మంది ఓట్లు గల్లంతయ్యాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఏం ఉద్ధరించారని.. ఓటెయ్యాలి..
[ 13-05-2024]
ఓటరు మిత్రమా..వైకాపాకు ఎందుకు ఓటెయ్యాలి.. ఒక్కసారి ఆలోచించు.. పోలవరం ప్రాజెక్టును గోదాట్లో కÛలిపేసినందుకా..? నిర్వాసితులను రోడ్డుకీడ్చినందుకా? ఆదాయానికి ఆయువుపట్టు ఆక్వా రంగాన్ని కుదేలు చేసినందుకా..? -
ఎంతకైనా సిద్ధం
[ 13-05-2024]
ఉభయ జిల్లాల్లో ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. ఓటమి భయంతో వైకాపా తాయిలాల పంపిణీకి తెరతీసింది. ఎలాగైనా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాలతో ఎర వేశారు. ఓటుకు నోట్లతో..చీరలు, ఇతర బహుమతులతో ఖరీదు కట్టారు. -
మీ ఊడిగానికో సమస్కారం!
[ 13-05-2024]
అధికారంలోకి వచ్చాక అది చేస్తా... ఇది చేస్తానని టన్నుల కొద్దీ హామీలిచ్చిన జగన్ .. అయిదేళ్లలో సీఎంగా ఏదీ చేయకపోగా ఉద్యోగులతో మాత్రం ఊడిగం చేయించారు. ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. ఒక్క ఉద్యోగులనేం కర్మ వారూవీరని వ్యత్యాసం లేకుండా అన్నివర్గాలను ఇష్టానుసారం వేధించారు. -
సంద్రాలు దాటి.. చైతన్యంలో మేటి!
[ 13-05-2024]
వారంతా ప్రవాసాంధ్రులు. వివిధ దేశాల్లో స్థిరపడ్డారు. ఓటుతోనే రాష్ట్ర దిశదశ మార్చొచ్చని భావించారు. అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఓటేయడం తమ సామాజిక బాధ్యతగా గుర్తెరిగారు. తాము కొందరికి స్ఫూర్తిగా నిలవాలని.. అభివృద్ధి ప్రదాతలను అందలమెక్కించాలని నిర్ణయించుకున్నారు. -
విలువలు లేని చోట ఇమడలేక!
[ 13-05-2024]
భీమవరం పట్టణానికి చెందిన వైకాపా నాయకుడు, అల్లూరి సీతారామరాజు సేవాసమితి అధ్యక్షుడు, చేపల రైతు సంఘం అధ్యక్షుడు గాదిరాజు సుబ్బరాజు వైకాపాను వీడుతున్నట్లు ప్రకటించారు. తన నివాసôలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
యంత్రాంగం సన్నద్ధమాయె... పోలింగ్కు వేళాయె...!
[ 13-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు వేళయింది. మరికొద్దిసేపట్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు ఆదివారం సాయంత్రమే ప్రత్యేక బలగాలతో కలిసి ఎన్నికల సిబ్బంది ఈవీఎంలు, వీవీ ప్యాట్లు, ఇతర సామగ్రితో చేరుకున్నారు. -
భవిత మరవొద్దు.. బాధ్యత వీడొద్దు
[ 13-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది. సమర్థులైన పాలకులను ఎన్నుకోవడంలో, దేశ భవితను నిర్దేశించడంలో ఓటే కీలకం. రాజ్యాంగం ప్రసాదించిన హక్కును సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత పౌరులు అందరిది. -
అసలోళ్లను వదిలేసి.. కిందిస్థాయి సిబ్బందిపై చర్యలు
[ 13-05-2024]
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఘటనకు సంబంధించి పైస్థాయి ఉద్యోగులను వదిలేసి కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. లింగపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఎడవల్లి ఉప కేంద్రానికి (సబ్ సెంటర్) ఓ దాత రెండు మంచాలను ఒకటో తేదీన పంపిణీ చేశారు. -
ట్రాక్టరు ఢీకొని బాలిక దుర్మరణం
[ 13-05-2024]
భీమవరం పట్టణంలో ఆదివారం ఉదయం ట్రాక్టరు ఢీకొట్టడంతో పదేళ్ల బాలిక దుర్మరణం చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. గునుపూడి గరువుపేటకు చెందిన దుండి పుష్పప్రియ (10) కరాటే నేర్చుకునేందుకు ఆదివారం ఉదయం ఇంటి నుంచి సైకిల్పై బయలు దేరింది. -
సమర భేరి.. నేడే ఓట్ల పండగ
[ 13-05-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికలకు వేళయింది. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏలూరు పార్లమెంట్తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సోమవారం పోలింగ్ నిర్వహించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
-
గత ఎన్నికల్లో మౌనవ్రతం అని చెప్పానేమో..!: చిరంజీవి ఫన్నీ కామెంట్స్
-
అదే మమ్మల్ని దెబ్బతీసింది.. లేదంటే బెంగళూరును 150కే కట్టడి చేసేవాళ్లం: అక్షర్
-
నీ ఓటు ఎటువైపు పోవాలో నీ చేతుల్లోనే ఉంది.. ఓటు విలువ చెప్పిన హీరోలు
-
గురుద్వారలో మోదీ సేవ.. భక్తులకు స్వయంగా వడ్డించిన ప్రధాని