logo

జనసేనలో చేరనున్న వైకాపా నాయకులు

వైకాపాకు ఆ పార్టీ జిల్లా  కార్యవర్గ సభ్యులు పలువురు రాజీనామా చేశారు. ఈ నెల 30 న కొయ్యలగూడెంలో  పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు.

Published : 29 Apr 2024 11:18 IST

కొయ్యలగూడెం గ్రామీణం :  వైకాపాకు ఆ పార్టీ జిల్లా  కార్యవర్గ సభ్యులు పలువురు రాజీనామా చేశారు. ఈ నెల 30 న కొయ్యలగూడెంలో  పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు. రాజీనామా చేసిన వారిలో వైకాపా జిల్లా అధికార ప్రతినిధి తాడికొండ మురళీ కృష్ణ,  జిల్లా ప్రధాన కార్యదర్శి మట్ట శ్రీనివాస్,  జిల్లా ప్రచార కార్యదర్శి చెన్నం గంగాధర్, మండల మహిళా అధ్యక్షురా లు చెన్నం పుణ్యవతి తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు