‘ముందస్తు అరెస్టులు నియంత పాలనకు నిదర్శనం’
సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న ప్రజా సంఘాలు, అఖిలపక్ష నేతలను ముందస్తుగా అరెస్టులు చేయిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నియంతలా పాలన చేస్తున్నారని ఐకాస నేతలు విమర్శించారు.
అఖిలపక్ష నాయకుల నిరసన
అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న అఖిలపక్ష నేతలు
మారుతీనగర్, అరవిందనగర్ (కడప), న్యూస్టుడే : సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న ప్రజా సంఘాలు, అఖిలపక్ష నేతలను ముందస్తుగా అరెస్టులు చేయిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నియంతలా పాలన చేస్తున్నారని ఐకాస నేతలు విమర్శించారు. జీవో నంబరు-1 రద్దు చేయాలని కోరుతూ సోమవారం అంబేడ్కర్ విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు. ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర, తెదేపా నేత లక్ష్మీరెడ్డి, కాంగ్రెస్ నేత సత్తార్, సీపీఎం నగర కార్యదర్శి రామ్మోహన్రెడ్డి, సీఆర్వీ ప్రసాద్, కృష్ణ, దస్తగిరి తదితరులు మాట్లాడుతూ జీవో నంబరు-1 ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేసేలా ఉందన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్మోహన్రెడ్డి పాదయాత్రలు, ఓదార్పుయాత్రలు, సభలు, సమావేశాలు నిర్వహించుకున్నారని, అధికారంలోనికి వచ్చాక ప్రతిపక్షాల హక్కులను కాలరాసేలా జీవో నంబరు- 1 తీసుకొచ్చారని విమర్శించారు. అధికార పార్టీ నాయకులు ప్రజల సమస్యలను గాలికి వదిలేసి మైను, వైను, ల్యాండు, శాండు మాఫియాతో యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. నిరసనలో వివిధ సంఘాల నేతలు నాగసుబ్బారెడ్డి, ఆంజనేయులు, సుబ్రహ్మణ్యం, బాదుల్లా, వేణుగోపాల్, గంగాసురేష్, వలరాజు, మునెయ్య, అన్వేష్, దస్తగిరిరెడ్డి, చంద్రారెడ్డి, భాగ్యలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదేళ్లుగా ఆయనే నేత... మారలేదు ప్రజల తలరాత!
[ 11-05-2024]
పెద్దిరెడ్డి మిథున్రెడ్డి... వైకాపా రాజంపేట ఎంపీగా పదేళ్లుగా ఉంటున్నారు. సీఎం జగన్కు అత్యంత ప్రీతిపాత్రుడు...నమ్మకమైన వ్యక్తి కూడా. -
దోపిడీదారులకు ఓటేయొద్దు
[ 11-05-2024]
సహజ సందప, వనరులను దోచుకుని వాటి ద్వారా సంపాదించిన డబ్బులతో ఎన్నికల్లో గెలవాలని వైకాపా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని మాజీ సీఎం భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
ఐదేళ్లు జగన్ కులాసా.. రైతులకేదీ భరోసా..?
[ 11-05-2024]
విత్తనం నుంచి విక్రయం వరకు అన్నదాతలకు అండగా నిలబడతామని సీఎం జగన్ డప్పు కొట్టారు. కర్షకుల కన్నీళ్లు తుడుస్తామని, పూర్తిస్థాయిలో సేవలందించడానికి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని గొప్పగా ప్రకటించారు. -
ఉప ముఖ్యమంత్రిగా.. ఉపయోగమేంటి..?
[ 11-05-2024]
అంజాద్బాషా... కార్పొరేటర్గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి 2014లో వైకాపా తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీ ఓడిపోయినందున ఏమీ చేయలేనని ఐదేళ్లపాటు నగర వాసుల్ని నమ్మించారు. -
అంజాద్ బాషాను కాదు... నన్ను చూడండి
[ 11-05-2024]
‘వైకాపా కడప అసెంబ్లీ అభ్యర్థి అంజాద్బాషాపై కొద్దో, గొప్పో కోపం ఉన్నా పక్కన పెట్టండి... నన్ను చూసి ఓటేయండి...’ అని కడప నగరంలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ఓటర్లను వేడుకున్నారు. -
ఉపాధి అన్నావ్.. ఉసురు పోసుకున్నావ్!
[ 11-05-2024]
ఏటా ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటన హామీని విస్మరించి నిరుద్యోగులను సీఎం జగన్ నిండా ముంచారు. కొత్త కంపెనీలు రాకపోగా, ప్రోత్సాహకాలు లేక ఉన్న పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలివెళ్లాయి. -
ఆస్తులు మనవి కావాలంటే జగన్ను ఓడించాలి
[ 11-05-2024]
ప్రజల భూములు కాజేసేందుకే వైకాపా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తోందని తెదేపా ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి ఆరోపించారు. -
రాష్ట్రంలో వైకాపాకు ఇవే చివరి ఎన్నికలు
[ 11-05-2024]
రాష్ట్రంలో వైకాపాకు సోమవారం జరిగే ఎన్నికలు చవరివని ఆ పార్టీ ఎన్నికల తరువాత ప్రజలిచ్చే తీర్పుతో కనుమరుగు కావడం ఖాయమని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. లింగారెడ్డి పేర్కొన్నారు. -
తెదేపాలో భారీగా చేరికలు... శ్రేణుల్లో ఉత్సాహం
[ 11-05-2024]
ప్రొద్దుటూరులో తెదేపాలోకి చేరికలు, వసలు, కలయికలతో కళకళలాడుతోందని ఆ పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి అన్నారు. -
రాచమల్లు చెప్పేదొకటి... చేసేది మరొకటి
[ 11-05-2024]
ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డి ఆయన మాటలు కోటలు దాటుతాయి... చేతలు మాత్రం గడప దాటవు. గొప్ప మాటకారి. అభినవ దానకర్ణుడిగా పేరుపొందారు. -
ప్రశాంత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికలను జమ్మలమడుగులో ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. -
ఓటింగ్ ప్రక్రియ ముగిసేవరకు సహకరించాలి
[ 11-05-2024]
ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో ఈ నెల 13న జరగనున్న పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా ముగిసే వరకు అభ్యర్థులు అన్ని విధాలుగా సహకరించాలని ఎన్నికల పరిశీలకుడు భానుదాసు పాల్వే, ఆర్వో కౌసర్ బాను స్పష్టం చేశారు. -
జగన్లో కాంగ్రెస్ కలవరం!
[ 11-05-2024]
వైకాపా అధినేత, సీఎం జగన్ ఎన్నడూ లేని విధంగా కడపలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో పదేపదే కాంగ్రెస్ పార్టీ పేరు ప్రస్తావించారు. ఓట్లు చీల్చేస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. -
మమ్మల్ని నమ్మడంలేదు... మీరైనా రండి!
[ 11-05-2024]
ప్రజల మనసును తెలుసుకున్న వైకాపా నేతలు వాలంటీర్ల వెంటపడుతున్నారు. జగనే మా నమ్మకం అంటూ నినదించిన ఆ పార్టీ నేతలు... ఇప్పుడు మీరే మా దిక్కంటూ వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రేమికుడిపై పెట్రోలు పోసి తానూ నిప్పంటించుకున్న ప్రేయసి
-
ప్రయాణం మానుకొని ప్రతిఫలం పొందండి.. సొంతూళ్లకు వెళ్లే వారికి తాయిలాలు
-
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
-
జగన్ మాటలు వినని జనం.. చెప్పిందే చెప్పి విసిగించిన సీఎం
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి