భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించండి
మండలంలోని బ్రాహ్మణ పల్లెలో సోమవారం సాయంత్రం భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోశన్న కుమారుడు బొజ్జా కార్తీక్, భాజపా, తెదేపా, జనసేన శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
కలసపాడు: మండలంలోని బ్రాహ్మణ పల్లెలో సోమవారం సాయంత్రం భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోశన్న కుమారుడు బొజ్జా కార్తీక్, భాజపా, తెదేపా, జనసేన శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి, తెదేపా ఎంపీ అభ్యర్థికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఎన్డీఏ కూటమి నాయకులు వెంకటరామిరెడ్డి, పట్టాభి రెడ్డి, శ్రీనివాస రెడ్డి, శివరామిరెడ్డి, నాగేంద్రరావు, ఈశ్వర్ రెడ్డి, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాయితీపై పచ్చి రొట్ట ఎరువులు పంపిణీకి సిద్ధం
[ 16-05-2024]
మండలానికి 40 క్వింటాళ్ల జీలుగలు, 5 క్వింటాళ్ల జనుములు, 4 క్వింటాళ్ల పిల్లిపెసర్లు 50 శాతం రాయితీపై మంజూరయ్యాయని మండల వ్యవసాయ అధికారి జాకీర్ షరీఫ్ తెలిపారు. -
ఓట్ల పండగలో వైకాపా అరాచకం!
[ 16-05-2024]
ఐదేళ్లపాటు ఇష్టారాజ్యంగా అరాచకాలు సాగించిన వైకాపా సార్వత్రిక ఎన్నికల్లోనూ విధ్వంసకాండను కొనసాగించింది. గతంలో ఎన్నడూ లేనంతగా హింసకు పాల్పడింది. ఉమ్మడి కడప జిల్లాలోని రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీల పోలింగ్ ఏజెంట్లపై దాడులు, కిడ్నాప్లతో భయాందోళనకు గురిచేసింది. -
సగమే వస్తోంది జలం... సర్దుకోవాల్సిందే జనం
[ 16-05-2024]
జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణాన్ని తాగునీటి ఎద్దడి ముప్పు వెంటాడుతోంది. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా నీరు అందించకపోవడంతో ప్రజలకు కష్టాలు తప్పడం లేదు -
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
[ 16-05-2024]
మండల పరిధి తరిగొండ పంచాయతీలోని రామానాయుడు చెరువులో బుధవారం కొందరు అక్రమార్కులు యంత్రాల సాయంతో ఇసుక తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు -
ఐదేళ్లకొకసారి అవకాశం.. చేజార్చుకున్నారు వజ్రాయుధం..!
[ 16-05-2024]
జిల్లాలో 14,26,834 మంది ఓటర్లు ఉండగా వీరిలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో 3,16,003 మంది ఓటుహక్కును వినియోగించుకోలేకపోయారు. -
జమ్మలమడుగులో హై అలర్ట్
[ 16-05-2024]
జమ్మలమడుగులో ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. -
అసంపూర్తి పనులతో అవస్థలు
[ 16-05-2024]
కడప నగరంలోని మాసాపేట నుంచి దేవుని కడపకు వెళ్లే మార్గంలో చేపట్టిన భూగర్భ మురుగు కాలువ పనులు నత్తనడకన సాగుతున్నాయి -
కడపలో దాహం కేకలు
[ 16-05-2024]
కడప నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
ఓటేయనివారు 3,38,681 మంది..
[ 16-05-2024]
జిల్లాలో 16,39,066 మంది ఓటర్లు ఉండగా వీరిలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో 3,38,681 మంది ఓటుహక్కును వినియోగించుకోలేకపోయారు. -
క్లాప్... ఫ్లాప్!
[ 16-05-2024]
‘గ్రామీణ భారతావనిలో పరిశుభ్రత వాతావరణం కల్పించాలి. జనావాసాల ముంగిట్లో, వీధులు, రహదారుల పక్కన ఎక్కడా కూడా చెత్త కుప్పలు కనిపించరాదు. -
బాధితులకు పరామర్శ
[ 16-05-2024]
వైకాపా అల్లరి మూకల రాళ్లదాడిలో గాయపడిన తెలుగుదేశం కార్యకర్తలకు తాము, పార్టీ అండగా ఉంటామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు -
కుమారుడి హత్య కేసులో తండ్రి అరెస్టు
[ 16-05-2024]
పట్టణంలోని రాజీవ్నగర్ కాలనీలో ఈ నెల 11న కన్నబిడ్డను గొంతునులిమి హత్య చేసిన కేసులో తండ్రి కుండ సురేష్ను అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ చాంద్బాషా బుధవారం తెలిపారు. -
పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని ఉపేక్షించం
[ 16-05-2024]
తెదేపాలో ఉంటూ, పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా పని చేసిన వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని, ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లామని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని కమలాపురం తెదేపా అభ్యర్థి పుత్తా కృష్ణచైతన్యరెడ్డి పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ విషయంలో ప్రధాని అవివేకంగా ఆలోచిస్తున్నారు: శరద్ పవార్
-
ఐఫోన్ SE 4, ఫోల్డబుల్ ఫోన్ వచ్చేది అప్పుడేనా..?
-
టిష్యూపేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం!
-
ఆఖర్లో కొనుగోళ్లు.. 677 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్
-
హైదరాబాద్ - గుజరాత్ మ్యాచ్కు వర్షం ముప్పు... మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
-
12GB ర్యామ్తో మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్.. ధర, ఫీచర్లివే..!