logo

Parthasarathy: జగన్‌ అనాలోచిత నిర్ణయాల వల్లే ట్రూఅప్‌ ఛార్జీల భారం : మంత్రి పార్థసారథి

Eenadu icon
By Andhra Pradesh Dist. Team Published : 28 Oct 2024 17:32 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

అమరావతి : వైకాపా అధినేత జగన్‌ హయాంలో ప్రభుత్వం తొమ్మిది సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచిందని ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతి సచివాలయంలో మంత్రి మాట్లాడారు. విద్యుత్‌ ఛార్జీల గురించి జగన్‌ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.  ట్రూఅప్‌ ఛార్జీలపై ఈఆర్సీ ప్రతిపాదన జగన్‌ ప్రభుత్వం చేసిన పాపమే అని మంత్రి విమర్శించారు. జగన్‌ అనాలోచిత నిర్ణయాల వల్లే రూ.6,072 కోట్ల ట్రూఅప్‌ ఛార్జీల  భారం పడిందని మంత్రి మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు