Ponguleti: కులమతాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు: మంత్రి పొంగులేటి

నకిరేకల్: భారాస హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని ఇవ్వలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి విమర్శించారు. మొదటి విడతలో తమ ప్రభుత్వం 4.50లక్షల ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
‘‘ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు ఇస్తున్నాం. కులమతాలకు అతీతంగా కేటాయిస్తున్నాం. ఎన్నికల నాటికి పేదలకు 20లక్షల ఇళ్లు కట్టిస్తాం. లబ్ధిదారులకు 4 విడతల్లో రూ.5లక్షలు ఇస్తున్నాం. మధ్యవర్తులకు కాకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే వేస్తాం. న్యాయమైన భూ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుంది’’ అని పొంగులేటి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                            
                                
                                విద్యుత్ నియంత్రికల వద్ద పిచ్చి మొక్కలను తొలగించిన అధికారులు
[ 04-11-2025]
గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి విద్యుత్ సంస్థ ఇటీవల ‘ప్రజా బాట’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. - 
                            
                                
                                ట్రాక్టర్ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
[ 04-11-2025]
వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. - 
                            
                                
                                జీరో దందా.. తలో వంద..!
[ 04-11-2025]
ఉమ్మడి నల్గొండ జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు కంకర, ఇసుక నిల్వలను తీసుకెళ్లే వాహన చోదకుల అతివేగానికి అంతే లేకుండా పోయింది. - 
                            
                                
                                పరుగుతీస్తోంది.. అమ్మాయి..!
[ 04-11-2025]
భారత మహిళల జట్టు తొలిసారిగా ప్రపంచకప్ సాధించి.. విశ్వవిజేతగా నిలిచింది. మన క్రీడాకారిణులు చూపిన ప్రతిభ దేశంలోని కోట్లాది అభిమానుల గుండెలో నిలిచింది. - 
                            
                                
                                స్మార్ట్గా వాడేద్దాం!
[ 04-11-2025]
దసరా, దీపావళి పండగల వేళ జిల్లాలో వేల సంఖ్యలో అత్యాధునిక, కొత్త స్మార్ట్ ఫోన్లను యువతీయువకులు కొనుగోలు చేశారు. - 
                            
                                
                                విద్యుత్తుతో జర పైలం
[ 04-11-2025]
వర్షాల నేపథ్యంలో.. విద్యుత్తు ఉపకరణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల గోడలు తడిసిపోవడంతో విద్యుత్తు ప్రమాదాలకు ఆస్కారం ఉంది. కొన్ని ఇళ్లల్లో స్విచ్ఛ్ బోర్డులు, ఫ్యూజులు, మీటర్ల వద్ద తీగలు అస్తవ్యస్తంగా ఉంటాయి. - 
                            
                                
                                లేకపాయె.. ఇంగితజ్ఞానం
[ 04-11-2025]
ఓ వ్యక్తి నలుగురిలో చేయకూడని పని ఏదైనా చేస్తే వెంటనే.. కామన్ సెన్స్ లేదా అని అతడిని కోప్పడతారు. ఇటీవలి కాలంలో కామన్ సెన్స్ అంటే ఇంగిత జ్ఞానం అనేక మందిలో కనిపించడం లేదు. - 
                            
                                
                                బస్సు ప్రమాదమా.. బయటపడేదిలా..!
[ 04-11-2025]
ఆర్టీసీ బస్సుల్లో సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా సంస్థ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేటు బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో అవసరమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. - 
                            
                                
                                మరమ్మతులకు నీళ్లు.. స్నానానికి చన్నీళ్లు
[ 04-11-2025]
కస్తూర్బా బాలికా విద్యాలయాల్లో(కేజీబీవీ) విద్యార్థినులకు శీతాకాలంలో వేడి నీళ్లు అందించాలనే ఉన్నత ఆశయంతో ప్రభుత్వం సోలార్ వాటర్ హీటర్లు అందజేసింది. ఎనిమిదేళ్ల కిందట వాటిని ప్రతి పాఠశాలలో భవనంపై బిగించారు. - 
                            
                                
                                పట్టుదల ఉంటే.. విజయాలు వెంటే
[ 04-11-2025]
ఆ యువకుడికి చిన్నప్పటి నుంచి ప్రజాసేవ..ప్రజలతో మమేకమయ్యే ఉద్యోగం సాధించడమే లక్ష్యం. - 
                            
                                
                                ఆసనలక్ష్మి
[ 04-11-2025]
కఠినమైన ఆసనాలను అవలీలగా వేస్తూ.. ప్రతి కదలికలో సమతుల్యత పాటిస్తూ అబ్బుర పరుస్తున్నారు సూర్యాపేటకు చెందిన పి.నాగలక్ష్మి. - 
                            
                                
                                సాహితీ ఘని
[ 04-11-2025]
భువనగిరి పట్టణంలోని పహాడినగర్కు చెందిన డాక్టర్ షేక్ అబ్దుల్ ఘని గంజ్ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. - 
                            
                                
                                బడిలో..సరిగమలు
[ 04-11-2025]
ఎంపిక చేసిన పీఎంశ్రీ పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం సంగీత, వాయిద్య పరికరాలను ఇదివరకే అందజేసిన విషయం తెలిసిందే. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్గఢ్లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


