logo

Warangal: మామునూరు విమానాశ్రయం, టెక్స్‌టైల్‌ పార్క్‌పై మంత్రుల సమీక్ష

Eenadu icon
By Telangana Dist. Team Published : 26 Jul 2025 15:32 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లా అభివృద్ధిపై మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష చేపట్టారు. మామునూరు విమానాశ్రయం, టెక్స్‌టైల్‌ పార్క్‌పై ఈ భేటీలో చర్చించారు. భూగర్భ డ్రైనేజీ, భద్రకాళి ఆలయ అభివృద్ధిపై సమీక్షించారు. గ్రేటర్‌ వరంగల్‌ అభివృద్ధి, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, రైల్వే పనుల ప్రగతిపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. (Warangal News)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు