TSRTC: లాజిస్టిక్స్ ద్వారా తెలంగాణ ఆర్టీసీకి రూ.70 కోట్ల ఆదాయం
లాజిస్టిక్స్ పార్సిళ్ల డెలివరీ ద్వారా తెలంగాణ ఆర్టీసీకి 2022-23 ఏడాదిలో రూ.70 కోట్ల ఆదాయం వచ్చినట్లు సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.
హైదరాబాద్: లాజిస్టిక్స్ సేవల ద్వారా తెలంగాణ ఆర్టీసీకి 2022-23 ఏడాదిలో రూ.70 కోట్ల ఆదాయం వచ్చినట్లు సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. దీనిని 2023-24లో రూ.120 కోట్లకు పెంచాలని లక్ష్యం గా పెట్టుకున్నామని తెలిపారు. దిల్సుఖ్నగర్లో మోడల్ లాజిస్టిక్స్ పార్సిల్ కౌంటర్తో పాటు కొత్త లోగో, బ్రోచర్ను ఆవిష్కరించారు. రోజూ 15 వేల పార్సిళ్లు టీఎస్ఆర్టీసీ ద్వారా అందిస్తున్నామని.. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పారు. గంటల వ్యవధిలో డెలివరీలు చేస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్లో మరిన్ని ఆవిష్కరణతో ప్రజల ముందుకు వస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి