Kakinada: కాకినాడలో దారుణం.. విద్యార్థినుల జడలు కత్తిరించిన ఉపాధ్యాయురాలు
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థినుల జడలు కత్తిరించిన ఘటన కలకలం రేపింది.
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థినుల జడలు కత్తిరించిన ఘటన కలకలం రేపింది. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. కాకినాడ సూర్యనారాయణపురంలోని సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు మంగాదేవి.. విద్యార్థినుల వ్యక్తిగత శుభ్రత, వస్త్రధారణ విషయంలో కఠినంగా వ్యహరించారు.
టీచరు మాటలు ఖాతరు చేయకుండా 9వ తరగతి చదువుతున్న 8 మంది విద్యార్థులు జుట్టు విరబూసుకుని పాఠశాలకు వచ్చారు. దీంతో ఆగ్రహించిన ఉపాధ్యాయురాలు మంగాదేవి.. బాలికల జడలు కత్తించారు. ఈ ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చేయడంతో మండల విద్యాశాఖ అధికారులు స్పందించారు. బాధితుల నుంచి వాంగ్మూలం తీసుకొని ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారులు శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఉపాధ్యాయురాలు మంగాదేవిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
రాగల మూడు రోజుల్లో తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
కడపలో షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ హెడ్ ఆఫీసులో సోదాలు
కడపలోని షిర్డి సాయి ఎలక్ట్రికల్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఐటీ అధికారులు, పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. -
ఏపీఎస్ ఆర్టీసీ వెబ్సైట్లో సాంకేతిక సమస్య.. టికెట్లకు ప్రయాణికుల అవస్థలు
ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) రిజర్వేషన్ వెబ్సైట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో సర్వర్ తరచూ మొరాయిస్తోంది. -
జగన్ పాలనలో హిందువుల మనోభావాలతో చెలగాటం: శ్రీనివాసానంద సరస్వతి
వైకాపా ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అట్టుడికిపోయిందని ఏపీ సాధుపరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. -
తవుడు బస్తాల మధ్య అట్టపెట్టెల్లో రూ.7కోట్లు తరలింపు!
తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద లారీ ఢీకొట్టడంతో మినీ వ్యాను బోల్తా పడింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘డబుల్ ఇస్మార్ట్’.. డబుల్ ఇంపాక్ట్.. అప్డేట్ ఇచ్చిన చిత్ర బృందం
-
భార్యను సుత్తితో కొట్టి.. పిల్లల్ని ఇంటి పైనుంచి తోసేసి..!
-
రిషభ్ పంత్పై ఒక మ్యాచ్ వేటు.. రెండున్నర రెట్ల భారీ జరిమానా
-
ఇ-ఫైలింగ్ పోర్టల్లో కొత్త సదుపాయం.. నోటీసులు తెలుసుకోవడం సులువు
-
తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం