Anantapur: అనంతపురం ఏఆర్ అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డిపై వేటు
అనంతపురం ఏఆర్ అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డిపై వేటు పడింది.
అనంతపురం: అనంతపురం ఏఆర్ అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డిపై వేటు పడింది. డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేస్తూ అనంతపురం రేంజ్ డీఐజీ ఆదేశాలు జారీ చేశారు. తాడిపత్రి అల్లర్ల వేళ అదనపు బలగాలు కావాలని పూర్వ ఎస్పీ అమిత్ బర్ధర్ కోరగా.. తగిన బలగాలు లేవంటూ లక్ష్మీనారాయణరెడ్డి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ఆరోపణలున్నాయి. అదనపు బలగాలు పంపకపోవడంతో అల్లర్లు పెరిగాయని అమిత్ బర్ధర్ నివేదించారు. ఆయనపై ఈసీ వేటు తర్వాత ఎస్పీగా గౌతమి సాలి బాధ్యతలు చేపట్టారు. తాడిపత్రి ఘటనల వైఫల్యాన్ని లోతుగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఏఆర్ అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డిని పిలిచి గౌతిమి సాలి వివరాలు కోరారు. ఈసందర్భంగా అదనపు ఎస్పీ పొంతనలేని జవాబులు చెప్పినట్టు సమాచారం. దీంతో ఎస్పీ.. లక్ష్మీనారాయణరెడ్డిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేసినట్టు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమలలో భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి: జె.శ్యామలరావు
తిరుమల తిరుపతి దేవస్థానమ్స్(తితిదే) నూతన ఈవోగా ఐఏఎస్ అధికారి జె. శ్యామలరావు ఆదివారం బాధత్యలు స్వీకరించారు. -
పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం: మంత్రి నారాయణ
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ బాధ్యతలు చేపట్టారు. వెలగపూడిలోని సచివాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. -
సంక్షేమ శాఖల్లో 581 పోస్టులు.. పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది
తెలంగాణలోని సంక్షేమ శాఖల్లో 581 ఉద్యోగాల భర్తీకి నిర్వహించాల్సిన పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. -
జూన్ 30లోగా గనులను వేలం వేయాలి.. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సూచన
Mineral Blocks Auction: గత 9 ఏళ్లలో ఏ ఒక్క మినరల్ బ్లాక్కూ తెలంగాణ ప్రభుత్వం వేలం నిర్వహించలేదని కేంద్ర గనులశాఖ తెలిపింది. ఈ నెలాఖరులోగా కనీసం 6 బ్లాకులకు వేలం నిర్వహించాలని సూచించింది. లేదంటే తామే ఆ ప్రక్రియను పూర్తి చేయాల్సి వస్తుందని పేర్కొంది. -
సీసీఎస్ ప్రక్షాళనకు చర్యలు.. 12 మంది ఇన్స్పెక్టర్లపై బదిలీ వేటు
సీసీఎస్ ప్రక్షాళన దిశగా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. 12 మంది ఇన్స్పెక్టర్లపై బదిలీ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటా: నారా లోకేశ్
మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటానని మంత్రి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు. -
రామోజీరావు జీవితం నుంచి చాలా నేర్చుకోవాలి: ఎం. నాగేశ్వరరావు
క్రమశిక్షణకు మారుపేరు రామోజీరావు అని ఈనాడు ఏపీ ఎడిటర్ ఎం. నాగేశ్వరరావు అభివర్ణించారు. ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయన్నారు. -
ఏపీలో దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ రాజీనామా
ఏపీలో దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ రాజీనామా చేశారు. -
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 36 గంటలు
శ్రీవారి దర్శనానికి తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ భారీగా నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. -
దేశవ్యాప్తంగా ప్రారంభమైన సివిల్స్ ప్రాథమిక పరీక్ష
ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసెస్-2024 ప్రాథమిక పరీక్ష దేశవ్యాప్తంగా ఆదివారం ప్రారంభమైంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేను రెండు దెబ్బలే కొట్టా.. పోలీసు విచారణలో నటుడు దర్శన్ వెల్లడి?
తన అభిమాని రేణుకాస్వామి (28)ని హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛాలెంజింగ్ స్టార్- నటుడు దర్శన్, ఆయనతో సహజీవనం చేస్తున్న నటి పవిత్రాగౌడలతో కలిపి తొమ్మిది మంది పోలీసు కస్టడీని న్యాయస్థానం పొడిగించింది. -
ఎమ్మెల్యే పదవులకు కుమార, బొమ్మై రాజీనామా
లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రస్తుత విధానసభ సభ్యులు సాంకేతికంగా ఒకే పదవి అంటిపెట్టుకోవడానికి వీలుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/06/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
టీమ్ఇండియా కోచ్గా గంభీర్ ఫిక్స్? ఆ డిమాండ్కు ఓకే చెప్పిన బీసీసీఐ!
-
విష్వక్ సేన్ కీలక నిర్ణయం.. ముఖ్య అతిథిగా హాజరై
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ఇద్దరి మృతి
-
తిరుమలలో భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి: జె.శ్యామలరావు
-
కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఏడాదిలో 11వ ఘటన