Andhra news: మరోమారు చర్చలు విఫలం.. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసిన నెట్వర్క్ ఆసుపత్రులు
నెట్వర్క్ ఆసుపత్రులకు నిధులు విడుదల చేసినట్టు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వెల్లడించింది.
అమరావతి: ఆరోగ్యశ్రీ సీఈవోతో ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులు జరిపిన చర్చలు మరోమారు విఫలమయ్యాయని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ తెలిపింది. బుధవారం సాయంత్రం 3 నుంచి 4గంటల వరకు జూమ్ యాప్ ద్వారా ప్రభుత్వంతో చర్చలు జరిగాయి. రెండోసారి జరిపిన చర్చలు కూడా అసంపూర్తిగా ముగిశాయి. ఆరోగ్యశ్రీ సీఈవో రూ.203 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు. మరో వైపు రూ.800 కోట్ల బకాయిలు విడుదల చేయాలని నెట్వర్క్ ఆసుపత్రులు కోరాయి. మొత్తం రూ.1500 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. నిధులు మంజూరు చేసే వరకు ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవల బంద్ కొనసాగిస్తున్నట్టు ఆసోసియేషన్ తెలిపింది. మరో వైపు తాము రూ.203 కోట్ల బకాయిలు విడుదల చేసినట్టు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో తెలిపారు. మిగిలిన బకాయిలను కూడా త్వరలోనే విడుదల చేస్తామన్నారు. రోగులకు ఆరోగ్యశ్రీ సేవలు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజధాని అభివృద్ధికి పక్కా ప్రణాళిక: మంత్రి నారాయణ
అమరావతిని అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దుతామని పురపాలకశాఖ మంత్రి నారాయణ అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: ఏపీ మంత్రి రాంప్రసాద్రెడ్డి
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని త్వరలోనే అమలు చేస్తామని ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి తెలిపారు. -
ఇకపై పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు: విద్యాశాఖ మంత్రి లోకేశ్
ఏడాదిలోగా పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. -
ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలపై కసరత్తు.. సీఎస్, డీజీపీలతో చంద్రబాబు భేటీ
రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపై సీఎం చంద్రబాబు కసరత్తు చేపట్టినట్టు సమాచారం. -
తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీ..
తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు చేశారు. 20 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
లోటస్ పాండ్ వద్ద అక్రమ నిర్మాణాలు తొలగింపు
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ హైదరాబాద్లోని నివాసం ముందున్న అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తెలుగు ఐఏఎస్ కృష్ణతేజ సేవలు అభినందనీయం: డిప్యూటీ సీఎం పవన్
తెలుగు ఐఏఎస్ కృష్ణతేజకు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ అభినందనలు తెలిపారు. జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి ఆయన ఎంపిక కావడం హర్షణీయమని తెలిపారు. -
‘స్పందన’ ప్రక్షాళనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం!
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటైన తెదేపా ప్రభుత్వం వ్యవస్థలను ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా గతంలో స్పందన పేరిట చేపట్టిన వ్యవస్థను పూర్తిస్థాయిలో మార్పులు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/06/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
నా పెళ్లికి ఉద్యోగంతో లింక్.. జాబ్ ఇవ్వండి ప్లీజ్!
Viral news: ఉద్యోగం కోసం చేసే దరఖాస్తుల్లో జాబ్ రోల్ గురించి పేర్కొంటారు. అలా జాబ్ రోల్లో ఓ వ్యక్తి తన పెళ్లి గురించి ప్రస్తావించడం వైరల్గా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ.. కార్యకర్తల రుణం తీర్చుకుంటా: చంద్రబాబు
-
కోడెలపై పెట్టిన కేసు జగన్ మీద కూడా పెట్టొచ్చు కదా!: శివరాం
-
‘కోహ్లీ అలా చేస్తే రిషభ్ పంత్ సంతోషిస్తాడు’
-
వాహనదారులకు కర్ణాటక భారీ షాక్.. పెట్రోల్, డీజిల్ ధరలపై వాత
-
రాజధాని అభివృద్ధికి పక్కా ప్రణాళిక: మంత్రి నారాయణ
-
మినిస్టర్ పవన్కల్యాణ్.. అత్యంత ఖరీదైన బహుమతి ఇచ్చిన వదినమ్మ సురేఖ