Andhra news: మరోమారు చర్చలు విఫలం.. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసిన నెట్వర్క్ ఆసుపత్రులు
నెట్వర్క్ ఆసుపత్రులకు నిధులు విడుదల చేసినట్టు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వెల్లడించింది.
అమరావతి: ఆరోగ్యశ్రీ సీఈవోతో ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులు జరిపిన చర్చలు మరోమారు విఫలమయ్యాయని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ తెలిపింది. బుధవారం సాయంత్రం 3 నుంచి 4గంటల వరకు జూమ్ యాప్ ద్వారా ప్రభుత్వంతో చర్చలు జరిగాయి. రెండోసారి జరిపిన చర్చలు కూడా అసంపూర్తిగా ముగిశాయి. ఆరోగ్యశ్రీ సీఈవో రూ.203 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు. మరో వైపు రూ.800 కోట్ల బకాయిలు విడుదల చేయాలని నెట్వర్క్ ఆసుపత్రులు కోరాయి. మొత్తం రూ.1500 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. నిధులు మంజూరు చేసే వరకు ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవల బంద్ కొనసాగిస్తున్నట్టు ఆసోసియేషన్ తెలిపింది. మరో వైపు తాము రూ.203 కోట్ల బకాయిలు విడుదల చేసినట్టు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో తెలిపారు. మిగిలిన బకాయిలను కూడా త్వరలోనే విడుదల చేస్తామన్నారు. రోగులకు ఆరోగ్యశ్రీ సేవలు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?