Viral: చిట్టి చేతులు.. పెద్ద మనసు
కొవిడ్ రోగుల కోసం తన తల్లి సిద్ధం చేస్తున్న భోజనాల బాక్సులపై ఓ చిన్నారి రాసిన సందేశం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. తన చిట్టి...
సంతోషంగా ఉండాలంటూ భోజనాల బాక్సులపై రాసిన చిన్నారి
నెట్టింట వైరల్గా మారిన బాలుడి ఫొటో
ఇంటర్నెట్ డెస్క్: కొవిడ్ రోగుల కోసం తన తల్లి సిద్ధం చేస్తున్న భోజనాల బాక్సులపై ఓ చిన్నారి రాసిన సందేశం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. తన చిట్టి చేతులతో ‘సంతోషంగా ఉండండి’అంటూ ఇంగ్లీషు, హిందీ భాషల్లో ఆ బాలుడు రాసిన మాటలపై పలువురు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ఆకుపచ్చని టీషర్ట్ ధరించి.. పదుల సంఖ్యలో తన పక్కన ఉన్నఆహారపు డబ్బాల మూతలపై ఆ రెండు మాటలతో పాటు సంతోషానికి ప్రతీకగా ఓ స్మైలీ చిత్రాన్ని ఆ బాలుడు గీశాడు. ఈ ఫొటోను నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. ట్విటర్లో ఓ వ్యక్తి షేర్ చేసిన బాలుడి ఫొటోకు ఇప్పటికే 12 వేల లైకులు, 100 కామెంట్లు వచ్చాయి. కొవిడ్ ఉద్ధృతి రెండో దశ కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఆ చిన్నారి పెద్ద మనసును అంతా మెచ్చుకుంటున్నారు. చాలా మందిలో ఈ చిత్రం ధైర్యం నింపేదిగా ఉందంటూ కొనియాడుతున్నారు. ఇదే కాకుండా కష్టకాలంలో తోటివారిపై దయ చూపాలని కోరుతూ కెనడాకు చెందిన ఓ మహిళ పెట్టిన పోస్టుకు సైతం ఇలాంటి ప్రశంసలే దక్కాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. -
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం