ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసు.. నిందితులుగా మరో నలుగురు

అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో కొత్తగా మరో నలుగురిని సీఐడీ నిందితులుగా చేర్చింది.

Published : 09 Oct 2023 14:57 IST

విజయవాడ: అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో కొత్తగా మరో నలుగురిని సీఐడీ నిందితులుగా చేర్చింది. మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి, ప్రమీల, ఆవుల మణిశంకర్‌, రాపూరి సాంబశివరావు పేర్లను నిందితుల జాబితాలో చేర్చింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని