అంబేడ్కర్‌ జయంతి.. నివాళులర్పించిన సీఎం రేవంత్

రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని సీఎం రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు.

Updated : 14 Apr 2024 17:11 IST

హైదరాబాద్‌: రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని సీఎం రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు. ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి ఆయన పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, పలువురు కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని