EC: ఏపీలో ముగిసిన ఎన్నికల కోడ్‌.. ఉత్తర్వులు జారీ చేసిన ఈసీ

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో కోడ్‌ ఎత్తివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఆదేశాలు జారీ చేసింది.

Published : 06 Jun 2024 19:06 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో కోడ్‌ ఎత్తివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఆదేశాలు జారీ చేసింది. గురువారం సాయంత్రం 6గంటలతో ఎన్నికల కోడ్‌ ముగిసినట్టు ప్రకటించింది. మార్చి 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్‌) అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని