Old Age: తాతా బామ్మా..మీరు ఏం తినాలో తెలుసా..? ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
ఇపుడు వృద్ధాప్యం అంటే 70 ఏళ్లు దాటినవారే..ఈ విషయాన్ని ఆరోగ్య సంస్థలు కూడా పేర్కొంటున్నాయి. ఈ వయసులో పోషకాహారం తీసుకుంటే పదికాలాల పాటు హాయిగా ఉండొచ్చు..వయసులో ఉన్నట్టుగా వృద్ధాప్యంలో ఏం తిన్నా సరిగా జీర్ణం కాదు. తినాలన్నా కోరిక ఉన్నా తినే ఓపిక ఉండదు. దానికి తోడూ ఆహారం సమతులంగా తీసుకోకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఇపుడు వృద్ధాప్యం అంటే 70 ఏళ్లు దాటినవారే..ఈ విషయాన్ని ఆరోగ్య సంస్థలు కూడా పేర్కొంటున్నాయి. ఈ వయసులో పోషకాహారం తీసుకుంటే పదికాలాల పాటు హాయిగా ఉండొచ్చు..వయసులో ఉన్నట్టుగా వృద్ధాప్యంలో ఏం తిన్నా సరిగా జీర్ణం కాదు. తినాలన్నా కోరిక ఉన్నా తినే ఓపిక ఉండదు. దానికి తోడూ ఆహారం సమతులంగా తీసుకోకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతాయి. అనారోగ్యం కూడా ఓ కారణంగా ఉంటోంది. అందుబాటులో ఉన్న ఆకు, కూరగాయలను పద్ధతిగా తీసుకుంటే జీర్ణ వ్యవస్థకు ఇబ్బందులుండవని పోషకాహార నిపుణురాలు డాక్టర్ అంజలీదేవి పలు విషయాలు తెలిపారు.
ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే...
* ఆహారం ఎలా తీసుకోవాలో జాతీయ పోషకాహార నిపుణులు ఒక సూచన చేశారు. రోజులో పళ్లెంలో ఏం ఉండాలో తెలిపారు. సగం ప్లేట్లో ఆకుకూరలు, పండ్లు, పచ్చకూరలు, దుంపలు కొంచెం ఉండాలి. పావువంతు గింజ ధాన్యాలు, మరో పావువంతు మాంసకృతులుండాలి.
* ప్రతి రోజూ ఏదో ఒక ఆకుకూర 100 గ్రాములు తినాలి. ఇనుము, కాల్షియం లభిస్తాయి.
* పండ్లలో బి కాంప్లెక్సు ఎక్కువగా ఉంటుంది. ఇది నరాల బలహీనతలను నివారిస్తుంది.
* గింజధాన్యాలు ఎక్కువగా తింటే..దుంపలు తక్కువగా తినాలి. ఈ రెండింటిలో ఇంధనమే ఉంటుంది. వృద్ధాప్యంలో పని చేయలేరు. అందుకే వీళ్లు తక్కువగా తీసుకోవాలి.
* పాలు, పాల పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. రోజూ ఒక గ్లాసు పాలు తాగితే మరీ మంచిది.
* తీపి పదార్థాలు, ఫ్రైలు ఎక్కువగా తినొద్దు. ఫాస్ట్ఫుడ్ తినడానికి మొగ్గు చూపొద్దు. ఎందుకంటే మధుమేహం, బీపీ ఉంటుంది కదా..!
* వయసుకు తగ్గ వ్యాయామం చేయాలి. కొంచెం కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. రాగి జావ తాగాలి. అవసరమైతే విటమిన్ సప్లిమెంట్లను వైద్యుల సలహాతో వేసుకోవాలి. విటమిన్ డి వారానికి ఒకటి వేసుకుంటే కాళ్లనొప్పులు తగ్గిపోతాయి. నీటిని ఎక్కువగా తాగాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
ముఖ్యమంత్రి ఆదేశాలతో డ్రగ్స్ నియంత్రణకు ఎక్సైజ్ శాఖ తీవ్రంగా కృషి చేస్తోందని అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి తెలిపారు. -
భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు 52.1 అడుగుకు చేరుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. -
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు