నా నంబరు రాసుకోండి.. లంచమడిగితే చెప్పండి
నా ఫోన్ నంబరు 98497 77799 రాసుకోండి... నియోజకవర్గంలో ఎక్కడ అవినీతి జరిగినా నాకు సమాచారం ఇవ్వండి... 24గంటలూ ఫోన్లో అందుబాటులో ఉంటాను..
చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే కన్నబాబురాజు
అచ్యుతాపురం, మునగపాక, రాంబిల్లి, న్యూస్టుడే: ‘నా ఫోన్ నంబరు 98497 77799 రాసుకోండి... నియోజకవర్గంలో ఎక్కడ అవినీతి జరిగినా నాకు సమాచారం ఇవ్వండి... 24గంటలూ ఫోన్లో అందుబాటులో ఉంటాను... అవినీతి చేసిన వారి భరతం పడతాను’ అని ఎలమంచిలి ఎమ్మెల్యే యూవీ.రమణమూర్తి రాజు (కన్నబాబు) డ్వాక్రా మహిళలకు హామీ ఇచ్చారు. అచ్యుతాపురం, మునగపాక, రాంబిల్లి మండలాల్లో డ్వాక్రా మహిళలకు ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంగళవారం ఎమ్మెల్యే పాల్గొన్నారు. అచ్యుతాపురంలో డ్వాక్రా మహిళలకు రూ.11.31కోట్ల విలువైన చెక్కులను ఆయన అందించారు.
కార్యక్రమానికి హాజరైన డ్వాక్రా మహిళలు
మునగపాకలో రూ.10.28 కోట్లు, రాంబిల్లి మండలంలో రూ.8.72 కోట్లు ఆసరా నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్వాక్రా రుణాల పంపిణీ, ఇతర కార్యక్రమాల్లో డబ్బులు అడిగితే తనకు సమాచారం అందివ్వాలన్నారు. కార్యక్రమాల్లో గవర కార్పొరేషన్ ఛైర్మన్ బొడ్డేడ ప్రసాద్, ఎంపీపీలు కోన సంధ్య, మళ్ల జయలక్ష్మి, జడ్పీటీసీ సభ్యులు నర్మాల కుమార్, పెంటకోట స్వామి సత్యనారాయణ, ధూళి నాగరాజు, డీసీసీబీ మాజీ ఛైర్మన్ సుకుమార్వర్మ, వైకాపా నాయకులు కూండ్రపు వెంకునాయుడు, పిన్నంరాజు వాసు, ఆడారి గణపతి అచ్చింనాయుడు, పి.కిషోర్రాజు, ఏపీఎం చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
-
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
-
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
-
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
-
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
-
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్