Tirupati: ఆర్టీసీలో అత్యాధునిక మోసం
ఆర్టీసీలో అత్యాధునిక మోసం బయటపడింది. అద్దె బస్సుకు చెందిన ఓ డ్రైవర్ ఆర్టీసీ కంప్యూటరైజ్డ్ బస్సు టికెట్లను, నకిలీ టికెట్లుగా తయారీ చేసి, ప్రయాణికులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అద్దె బస్సుల డ్రైవర్లకు టిమ్ల అప్పగింత
హైటెక్ టెక్నాలజీతో టికెట్ల మార్పిడి
తిరుపతి (ఆర్టీసీ), న్యూస్టుడే: ఆర్టీసీలో అత్యాధునిక మోసం బయటపడింది. అద్దె బస్సుకు చెందిన ఓ డ్రైవర్ ఆర్టీసీ కంప్యూటరైజ్డ్ బస్సు టికెట్లను, నకిలీ టికెట్లుగా తయారీ చేసి, ప్రయాణికులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్తించిన అధికారులు వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన డ్రైవర్ ఎం.సురేష్బాబును విచారిస్తున్నారు.
తిరుమల- తిరుపతి మధ్య 50, తిరుమల- రేణిగుంట విమానాశ్రయం మధ్య 10, తిరుపతి- మదనపల్లె 6, తిరుపతి- నెల్లూరు 8, తిరుపతి- కడప 8, తిరుపతి- శ్రీకాళహస్తి 3 మొత్తం 85 విద్యుత్తు బస్సులు నడుస్తున్నాయి. ఆదాయాన్ని ఆర్టీసీ తీసుకొని, కి.మీ. చొప్పున గుత్తేదారు సంస్థకు చెల్లిస్తోంది. డ్రైవర్లకు టిమ్లు అప్పగించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణ అద్దె బస్సుల్లో ఆర్టీసీ కండక్టర్లలా వీటిల్లో ఎందుకు ఏర్పాటు చేయలేదన్న ప్రశ్నలున్నాయి. డ్రైవర్ల కొరతతో ఎవరు దొరికితే వారిని గుత్తేదారు సంస్థ నియమించుకుని, శిక్షణ ఇవ్వకుండా ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెడుతోంది. తిరుమల కనుమదారిలో, నెల్లూరు, మదనపల్లె మార్గాల్లో అతివేగంగా బస్సులు నడుపుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ ఆదాయం చూస్తుందే తప్ప, ప్రయాణికుల భద్రత చూడటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
తనిఖీలు నిర్వహిస్తాం
- హరిబాబు, అలిపిరి డిపో మేనేజర్
నకిలీ టికెట్ల ఘటనతో అప్రమత్తమై నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాం. డ్రైవర్లకు హెచ్చరిక జారీ చేశాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు