అమెరికా అబ్బాయి.. చిత్తూరు అమ్మాయి
అమెరికా అబ్బాయి.. చిత్తూరు అమ్మాయి హైందవ సంప్రదాయం ప్రకారం ఏకమయ్యారు. వీరి వివాహం శనివారం పలమనేరులో ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో ఇరువర్గాల పెద్దల అంగీకారంతో జరిగింది.
హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం
నూతన దంపతులు
పలమనేరు, న్యూస్టుడే: అమెరికా అబ్బాయి.. చిత్తూరు అమ్మాయి హైందవ సంప్రదాయం ప్రకారం ఏకమయ్యారు. వీరి వివాహం శనివారం పలమనేరులో ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో ఇరువర్గాల పెద్దల అంగీకారంతో జరిగింది. వివరాలిలా.. గంగవరం మండలం సాయిగార్డెన్సిటీలో నివసిస్తున్న పెద్దపంజాణి మండల పరిషత్తు ఏవో రేవూరి భాస్కర్, ఉపాధ్యాయిని సుమలతరెడ్డి దంపతుల కుమార్తె మీనా ఇంజినీరింగ్ చేసి అమెరికాలో సాఫ్ట్వేర్గా స్థిరపడ్డారు. ఆమె పనిచేసే సంస్థలో ఆ దేశానికి చెందిన ఏప్రెల్ టెర్రీ, డేల్ టెర్రీ దంపతుల కుమారుడు బ్రాడ్లీ టెర్రీతో పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు వివాహం చేసుకోవాలని భావించి ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించడంతో శుక్రవారం వారి వివాహం పలమనేరులో జరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?