కంప్యూటర్ సైన్స్ చదివే వారికి గూగుల్ గుడ్న్యూస్.. 1000 డాలర్లు స్కాలర్షిప్ పొందే అవకాశం
కంప్యూటర్ సైన్స్ను కెరీర్గా ఎంచుకునే అమ్మాయిలకు అభ్యర్థులకు గూగుల్ సదావకాశం కల్పిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: కంప్యూటర్ సైన్స్ను కెరీర్గా ఎంచుకునే అమ్మాయిలకు అభ్యర్థులకు గూగుల్ సదావకాశం కల్పిస్తోంది. కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ చేసే విద్యార్థినులకు జనరేషన్ గూగుల్ స్కాలర్షిప్ కార్యక్రమం కింద స్కాలర్షిప్ అందిస్తోంది. ఈ స్కాలర్షిప్నకు ఎంపికైన వారు 2022-23 విద్యా సంవత్సరానికి గానూ వెయ్యి డాలర్లు స్కాలర్షిప్ రూపంలో అందుకుంటారు.
చదువులో ప్రతిభతో పాటు వైవిధ్యం, వినూత్న ఆలోచనల ఆధారంగా ఈ స్కాలర్షిప్కు ఎంపిక చేస్తారు. అలాగే 2021-22 అకడమిక్ సంవత్సరంలో ఫుల్టైమ్ డిగ్రీ అభ్యసిస్తుండాలి. స్కాలర్షిప్ పూర్తయ్యేనాటికి ఏషియా, పసిఫిక్ దేశాలకు చెందిన గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో రెండో ఏడాది డిగ్రీ చదువుతుండాలి. అర్హత కలిగిన అభ్యర్థులు తమ టెక్నికల్ ప్రాజెక్టులను పేర్కొంటూ రెజ్యుమె/ సీవీని రూపొందించాలి. 400 పదాలకు తగ్గకుండా ఆంగ్లంలో రాసిన వ్యాసాన్ని పంపాల్సి ఉంటుంది. డిసెంబర్ 10లోపు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు గూగుల్ వెబ్సైట్ను సందర్శించండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల