TS Governor: మన ప్రజలు పడిన వేదనను అర్థం చేసుకోవడం అవసరం: గవర్నర్ తమిళిసై
హైదరాబాద్ స్టేట్ విముక్తి కోసం చేసిన పోరాటం మన దేశ స్వాతంత్ర్య చరిత్రలో అత్యంత ముఖ్యమైన అధ్యాయాల్లో ఒకటిగా నిలుస్తుందని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు.
హైదరాబాద్: హైదరాబాద్ స్టేట్ విముక్తి కోసం చేసిన పోరాటం మన దేశ స్వాతంత్ర్య చరిత్రలో అత్యంత ముఖ్యమైన అధ్యాయాల్లో ఒకటిగా నిలుస్తుందని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. ఆరోజు.. ప్రజల హృదయాల్లో, దేశ చరిత్రలో లోతైన ప్రాముఖ్యతను కలిగి ఉందన్నారు. దేశమంతా 15 ఆగస్టు 1947న స్వాతంత్ర్యం పొందగా, తెలంగాణ, మరఠ్వాడా, హైదరాబాద్-కర్ణాటక ప్రాంతాలతో కూడిన పూర్వపు హైదరాబాద్ రాష్ట్రం 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్ర్యం గాలిని పీల్చిందన్నారు.
ప్రస్తుత తరం.. మన ప్రజలు పడిన వేదనను అర్థం చేసుకోవడం అవసరమన్నారు. హైదరాబాద్ విమోచన ఉద్యమం సమయంలో ఈ రోజును స్మరించుకోవడం వారి అపారమైన త్యాగాలకు నివాళిగా ఉపయోగపడుతుందన్నారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించుకుందామన్నారు. ఇది మనం ఐక్యంగా నిలబడితే సాధించగల అసాధారణ విజయాలను గుర్తు చేస్తుందన్నారు. హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కోసం తమ జీవితాలను అంకితం చేసిన వీర విముక్తి యోధులను సమష్టిగా స్మరించుకుందాం అని గవర్నర్ పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. -
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
-
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్