Hyderabad: మాటిచ్చి పాఠశాల వార్షికోత్సవానికి వెళ్లిన కేటీఆర్
మూడు రోజుల క్రితం రాజేంద్రనగర్ మిలీనియం పాఠశాల విద్యార్థులకు ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా ఇచ్చిన మాటను కేటీఆర్ నిలబెట్టుకున్నారు.
హైదరాబాద్: మూడు రోజుల క్రితం రాజేంద్రనగర్ మిలీనియం పాఠశాల విద్యార్థులకు ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా ఇచ్చిన మాటను భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిలబెట్టుకున్నారు. పాఠశాల వార్షిక దినోత్సవానికి రావాలని విద్యార్థులు ఎక్స్ వేదికగా కోరగా.. ఆయన వస్తానని మాటిచ్చి వెళ్లారు. తనకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపిన చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. సెల్ఫీలు తీసుకొని విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. కేటీఆర్ తమ విద్యార్థుల కోరికను మన్నించి కార్యక్రమానికి హాజరు కావడం పట్ల పాఠశాల యాజమాన్యం ధన్యవాదాలు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శంషాబాద్లో 5 మేకలతో ఎర.. అయినా చిక్కని చిరుత
ఇటీవల శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లోకి వచ్చిన చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నై ‘విన్నింగ్’ ట్రెండ్ను కొనసాగిస్తారా.. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంటారా?
-
తమిళనాడు క్వారీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి
-
చైనాలో కుంగిన రోడ్డు.. 19మంది మృతి
-
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
-
ఆ కథనంపై వ్యాఖ్యానించం.. న్యూదిల్లీతో టచ్లో ఉన్నాం: అమెరికా
-
శంషాబాద్లో 5 మేకలతో ఎర.. అయినా చిక్కని చిరుత