Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డిపై భూకబ్జా కేసు

Updated : 13 Dec 2023 14:01 IST

హైదరాబాద్: మాజీమంత్రి, భారాస ఎమ్మెల్యే మల్లారెడ్డిపై (Malla Reddy) భూకబ్జా కేసు నమోదైంది. మేడ్చల్‌ జిల్లా (Medchal) మూడుచింతలపల్లి మండలం కేశవరంలో 47 ఎకరాల గిరిజనుల భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారని శామీర్‌పేట పీఎస్‌లో భిక్షపతి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈమేరకు భూకబ్జాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని