Hyderabad: ధాన్యం సేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: మంత్రి ఉత్తమ్‌

త్వరగా ధాన్యం సేకరణ పనులు పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Published : 08 Jan 2024 20:53 IST

హైదరాబాద్‌: ధాన్యం సేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బియ్యం కొనుగోలుకు సంబంధించిన అంశాలపై కలెక్టర్లు, ఫుడ్‌ కార్పొరేషన్‌ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈనెల 31 నాటికి సీఎంఆర్‌ ధాన్యం మిల్లింగ్‌ పూర్తి చేసి, బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాలని సూచించారు. రేషన్‌ బియ్యానికి సంబంధించి అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు