Breast Cancer: రొమ్ము క్యాన్సర్ ఎందుకు వస్తుందో..? ఈ కారణాలు తెలుసుకోండి..!
రొమ్ములో ఏ కాస్త గట్టిగా తగిలినా మహిళలు హడలిపోతున్నారు. అది క్యాన్సర్ కావొచ్చనే భయంతో వణికిపోతున్నారు. మారుతున్న జీవనశైలితో మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ ఒకటి. ఇది వారతస్వంగా రావొచ్చు..అమ్మ అయిన తర్వాత శరీరంలో వచ్చే మార్పులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రొమ్ములో ఏ కాస్త గట్టిగా తగిలినా మహిళలు హడలిపోతున్నారు. అది క్యాన్సర్ కావొచ్చనే భయంతో వణికిపోతున్నారు. మారుతున్న జీవనశైలితో మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ ఒకటి. ఇది వారసత్వంగా రావొచ్చు..అమ్మ అయిన తర్వాత శరీరంలో వచ్చే మార్పులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. క్యాన్సర్ వస్తే మరణమే అనే భావన చాలా మందిలో ఉండటంతో ఆసుపత్రికి వెళ్లడానికి జంకుతున్నారని బ్రెస్ట్ ఆంకాలజిస్టు డాక్టర్ చైత్ర శొంఠినేని పేర్కొన్నారు.
అన్ని గడ్డలు క్యాన్సర్ కాదు..
మహిళల రొమ్ములో కనిపించే గడ్డలన్నీ క్యాన్సర్ కాదు..చాలా మంది ఆసుపత్రికి అనుమానంతో వస్తారు. వాళ్లలో ఒకరిద్దరికి మాత్రమే క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తాయి. గడ్డలున్నట్టు కనిపిస్తే సాధ్యమయినంత తొందరగా వైద్యుల వద్దకు వెళ్లాలి. అమ్మ, అమ్మమ్మలకు రొమ్ము క్యాన్సర్ ఉంటే వాళ్ల పిల్లలకు కేవలం 10 శాతం మాత్రమే వచ్చే వీలుంటుంది. మద్యం, ఊబకాయం, వయసు మళ్లిన తర్వాత గర్భధారణ, పిల్లలకు పాలు పట్టకపోవడం, పెళ్లి కాకుండా ఉన్నవాళ్లకు క్యాన్సర్ వచ్చే వీలుండవచ్చు. తొలి దశలో ఉన్నట్లయితే తొందరగానే నివారించవచ్చు. తీవ్రమైనపుడే కష్టంగా ఉంటుంది. బ్రెస్టు ఇంప్లాంట్స్తో క్యాన్సర్ ముప్పు ఉండదు.
తొలగించక తప్పదా...?
రొమ్ము క్యాన్సర్ వస్తే రొమ్ము మొత్తం తీసేయాల్సిన అవసరం రాకపోవచ్చు. క్యాన్సర్ పరిధి ఆధారంగా చికిత్స ఉంటుంది. రొమ్ము మొత్తం తీసేసినా కూడా ఇంప్లాంట్స్ పెట్టడంతో ఎలా మార్పు కనిపించదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. -
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం