Warangal: కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రమేశ్పై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.
హైదరాబాద్: కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రమేశ్పై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. నియామకాలు, బదిలీలు, బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడ్డారని రమేశ్పై ఆరోపణలు ఉన్నాయి. పలువురు కేయూ అధ్యాపకులు కూడా ఆయనపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వానికి అందిన ఫిర్యాదులను విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం.. విజిలెన్స్ డీజీకి పంపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గత ప్రభుత్వ తప్పిదాలపై క్రిమినల్ చర్యలకూ వెనుకాడొద్దు: కోదండరాం
భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్లాంట్లు, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగుతోంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విజయవాడలో క్యాంపు కార్యాలయం.. పరిశీలించిన పవన్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ (Pawan Kalyan) కోసం విజయవాడలో క్యాంపు కార్యాలయం సిద్ధమవుతోంది. మంగళవారం ఆయన పరిశీలించి అంగీకారం తెలిపారు -
నీట్ ప్రశ్నపత్రం లీకేజ్కు నిరసనగా భారాస ఆందోళన
నీట్ ప్రశ్నపత్రం లీకేజ్కు నిరసనగా భారాస ఆందోళన చేపట్టింది. -
యాదాద్రి క్షేత్రంలో వైభవంగా ‘గిరి ప్రదక్షిణ’
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో ‘గిరి ప్రదక్షిణ’ వైభవంగా జరిగింది. స్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా మంగళవారం ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
గన్నవరం ఎయిర్పోర్టులో డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్కు ఘన స్వాగతం
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడకు చేరుకున్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
అందినకాడికి దండుకో..
ఇది కేవలం ఒక పాఠశాలకు సంబంధించిన అంశం కాదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో దుస్తులు, పుస్తకాలు, ట్యూషన్, బస్సు ఫీజులు, బూట్లు తదితరాల ధరలు అమాంతం పెంచేసి అందినకాడికి దండుకుంటున్నారు. -
పిల్లలకు హెల్దీ లంచ్బాక్స్.. ఇలా చేస్తే ఇష్టంగా తినేస్తారు!
పాఠశాలలు మొదలయ్యాయి. బడికి వెళ్లే పిల్లలకు లంచ్బాక్స్ ఏం పెట్టాలనే విషయంలో అయోమయానికి గురికాకుండా కొన్ని టిప్స్, సూచనలు మీకోసం.. -
రేణుకాస్వామి కేసులో కొత్త మలుపులెన్నెన్నో
చిత్రదుర్గ నివాసి రేణుకాస్వామి హత్య కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈకేసులో సినీనటుడు దర్శన్ ఇప్పటికే పోలీస్ కస్టడీలో విచారణ ఎదుర్కొంటుండగా.. నటి పవిత్రాగౌడ మేనేజరు దేవరాజ్ను తాజాగా అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు -
పడేశారా? పడిపోయాయా?
అటవీ శాఖ ఆధ్వర్యంలో కలప తరలింపు వ్యవహారం సోమవారం నాటకీయ పరిణామాల మధ్య సాగింది. తరలించింది, దాన్ని అడ్డుకున్నదీ ఆ శాఖ సిబ్బందే కావటం గమనార్హం. -
వయోపరిమితి పెంపు... పెరగనున్న ప్రయోజనం
సింగరేణిలో వయోపరిమితి పెంపుతో వారసుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారిలో హర్షం వ్యక్తమవుతోంది. సింగరేణి వ్యాప్తంగా 300 మందికి పైగా వారసులకు ఉద్యోగాలు లభించే అవకాశం ఏర్పడింది. -
తవ్వకాల్లో అక్రమార్కులు.. చోద్యం చూస్తున్న అధికారులు!
అసైన్డు భూముల్లో అక్రమంగా మట్టి, మొరం తవ్వకాలు జరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో రైతులకు ప్రభుత్వం వీటిని కేటాయించింది. అయితే సాగుకు యోగ్యంగా లేవని వృథాగా ఉంచడంతో అక్రమార్కుల కన్ను వాటిపై పడింది. -
‘భగీరథ’ ఇంటింటికీ చేరుతోందా?
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. గత ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేసేందుకు రూ.వేల కోట్లు వెచ్చించింది. -
ప్రాణాలు హరిస్తున్న పెయిన్ కిల్లర్స్
నేటి ఆధునిక ప్రపంచంలో 12 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలను పెంచడం తల్లిదండ్రులకు సవాలుగా మారింది. ప్రతిరోజూ ఒకింత భయంతోనే గడపాల్సి వస్తోంది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/06/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’ కథ రాయడానికి 5 ఏళ్లు పట్టింది: నాగ్ అశ్విన్
-
సైన్యంలో ‘స్కిన్ బ్యాంకు’.. తొలిసారి అందుబాటులోకి!
-
నిజం గెలవాలి పర్యటనలో ప్రజల బాధలు చూశా.. ఇప్పుడు సంతోషం చూస్తున్నా: భువనేశ్వరి
-
అంబానీ ఇంట పెళ్లి సందడి.. జూన్ 29 నుంచి అనంత్-రాధిక వివాహ వేడుకలు..!
-
‘మన్ కీ బాత్’ రిటర్న్స్.. ఐడియాల కోసం ప్రధాని పిలుపు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM