pawan kalyan: పిఠాపురం చర్చిలో పవన్‌ ప్రత్యేక ప్రార్థనలు

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్‌ నాలుగో రోజు పర్యటిస్తున్నారు.

Updated : 02 Apr 2024 10:48 IST

పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్‌ నాలుగో రోజు పర్యటిస్తున్నారు. స్థానిక ఆంధ్రా బాప్టిస్ట్‌ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం యు.కొత్తపల్లి మండలం పొన్నాడలో బషీర్‌ బీబీ దర్గాకు పవన్‌ వెళ్లనున్నారు. ఉప్పాడ కొత్తపల్లిలో మహిళలతో సమావేశం కానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని