Hyderabad: బెంగళూరులో పేలుళ్లు .. హైదరాబాద్‌లో పోలీసుల అప్రమత్తం

బెంగళూరులో పేలుళ్ల ఘటన నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు.

Updated : 01 Mar 2024 20:05 IST

హైదరాబాద్‌: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం జరిగిన పేలుళ్ల ఘటనలో తొమ్మిది మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలోని పలుచోట్ల తనిఖీలు చేపట్టారు. జూబ్లీ బస్‌స్టాండ్‌, ఎంజీబీఎస్‌, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని