Telangana EAPCET: ఈఏపీ సెట్ ఫలితాలు.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ (TG EAPCET) ఫలితాలు విడుదలయ్యాయి.
హైదరాబాద్: తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ (TG EAPCET) ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,40, 618 మంది విద్యార్థులు.. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 91,633 మంది విద్యార్థులు హాజరయ్యారు. అగ్రికల్చర్, ఫార్మసీలో 89 శాతం.. ఇంజినీరింగ్ విభాగంలో 74.98 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో మొదటి రెండు ర్యాంకులు ఏపీ విద్యార్థులు సాధించడం విశేషం.
ఇంజినీరింగ్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఇంజినీరింగ్లో ర్యాంకులు..
- మొదటి ర్యాంకు-ఎస్.జ్యోతిరాదిత్య(శ్రీకాకుళం-పాలకొండ)
- రెండో ర్యాంకు- హర్ష(కర్నూలు-పంచలింగాలు)
- మూడో ర్యాంక్-రిషి శేఖర్ శుక్లా(సికింద్రాబాద్-తిరుమలగిరి)
- నాలుగో ర్యాంకు-సందేశ్(హైదరాబాద్-మాదాపూర్)
- ఐదో ర్యాంకు-సాయి యశ్వంత్ రెడ్డి(కర్నూలు)
- ఆరో ర్యాంకు- పుట్టి కుశల్ కుమార్(అనంతపురం-ఆర్కేనగర్)
- ఏడో ర్యాంకు- హుండికర్ విదీత్(హైదరాబాద్-పుప్పాలగూడ)
- ఎనిమిదో ర్యాంకు-రోహన్(హైదరాబాద్-ఎల్లారెడ్డి గూడ)
- తొమ్మిదో ర్యాంకు-కొంతేమ్ మణితేజ(వరంగల్-ఘన్పూర్)
- పదో ర్యాంకు-ధనుకొండ శ్రీనిధి(విజయనగరం)
అగ్రికల్చర్, ఫార్మసీలో ర్యాంకులు..
- మొదటి ర్యాంకు-ప్రణీత(మదనపల్లె)
- రెండో ర్యాంకు-రాధాకృష్ణ(విజయనగరం)
- మూడో ర్యాంకు-శ్రీవర్షిణి(హనుమకొండ)
- నాలుగో ర్యాంకు-సాకేత్ రాఘవ్(చిత్తూరు)
- ఐదో ర్యాంకు- సాయి వివేక్(హైదరాబాద్-ఆసిఫ్నగర్)
- ఆరో ర్యాంకు-మహమ్మద్ అజాన్సాద్(హైదరాబాద్-నాచారం)
- ఏడో ర్యాంకు-వడ్లపూడి ముకేశ్ చౌదరి(తిరుపతి-వెంగమాంబపురం)
- ఎనిమిదో ర్యాంకు-భార్గవ్ సుమంత్(హైదరాబాద్-పేట్బషీరాబాద్)
- తొమ్మిదో ర్యాంకు-జయశెట్టి ఆదిత్య(హైదరాబాద్-అల్విన్ కాలనీ)
- పదో ర్యాంకు- దివ్యతేజ(శ్రీసత్యసాయి జిల్లా-బలిజపేట)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్