Paderu: పాడేరును వణికిస్తున్న చలి
పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత అధికంగా ఉంది. పొగమంచు ఎక్కువగా కురుస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
పాడేరు: అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత అధికంగా ఉంది. పొగమంచు ఎక్కువగా కురుస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మినుములూరు కాఫీ బోర్డు వద్ద 12 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కాగా.. పాడేరులో 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కాఫీ బోర్డు అధికారులు తెలిపారు. మరోవైపు వరుసగా మూడు రోజులు సెలవు రావడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు పాడేరుకు తరలివస్తున్నారు. స్థానిక వంజంగి కొండల అందాలను చూసి మురిసిపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణ రాష్ట్ర అవతరణ పదేళ్ల పండుగ సంబురాలకు సర్వం సిద్ధం
తెలంగాణ రాష్ట్ర అవతరణ పదేళ్ల పండుగ సంబరాలకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ పదేళ్ల పండుగ సంబరాలకు సర్వం సిద్ధమైంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైకాపాకు ఎదురుదెబ్బ
పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా దాఖలు చేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టి వేసింది. -
అర్ధరాత్రి నుంచి హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు చల్లని కబురు
గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
అసైన్డ్ భూములు 20 ఏళ్ల తర్వాత ఎప్పుడైనా అమ్ముకోవచ్చు: విశాఖ కలెక్టర్
అసైన్డ్ భూములకు అతి తక్కువ ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్లు ఇచ్చిన జిల్లా విశాఖేనని జిల్లా కలెక్టర్ మల్లికార్జున చెప్పారు. -
సీఎంఆర్ అల్యూమినియం పరిశ్రమలో 50 మంది కార్మికులకు అస్వస్థత
ఏర్పేడు మండలం రాజులపాలెంలోని సీఎంఆర్ అల్యూమినియం పరిశ్రమలో 50 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. -
తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల
తెలంగాణలో గ్రూప్- 1 ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ప్రిలిమినరీ పరీక్ష హాల్టికెట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. -
తెలంగాణలో 10వేల మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు: సీఈవో వికాస్రాజ్
జూన్ 4న ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు, 8.30 గంటలకు ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని సీఈవో వికాస్రాజ్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 5 వీవీ ప్యాట్ల స్లిప్పులు లెక్కింపు: జీహెచ్ఎంసీ కమిషనర్
కౌంటింగ్ సిబ్బందికి మే 26 నాటికే శిక్షణ పూర్తయిందని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్రాస్ తెలిపారు. -
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా హాజరుకాకపోవచ్చు : కాంగ్రెస్ వర్గాలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ హాజరుకావడం లేదని సమాచారం. -
పిన్నెల్లి నుంచి ప్రాణహాని ఉంది.. సుప్రీంను ఆశ్రయించిన బాధితుడు
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితుడు నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. -
విజయవాడలో డయేరియా మరణాలు ఆందోళనకరం: చంద్రబాబు
నగరంలో డయేరియా మరణాలు ఆందోళనకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
గవర్నర్ను కలిసిన సీఎం రేవంత్.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం..
గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తో రాజ్భవన్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
కలుషిత నీటితో 9కి చేరిన మృతుల సంఖ్య
నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రబలిన అతిసారం అదుపులోకి రాలేదు. అతిసార లక్షణాలతో మృతి చెందిన వారి సంఖ్య 9కి చేరుకుంది. -
సార్వత్రిక సమరం.. తుది విడత పోలింగ్ ప్రారంభం
సార్వత్రిక సమరంలో తుది విడత పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. ఏడో దశలో భాగంగా 57 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. -
నేడు హనుమాన్ జయంతి.. కాషాయమయంగా కొండగట్టు
నేడు పెద్ద హనుమాన్ జయంతి నేపథ్యంలో కొండగట్టు క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. రామనామజపంతో కాషాయమయమైంది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/06/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ రాష్ట్ర అవతరణ పదేళ్ల పండుగ సంబురాలకు సర్వం సిద్ధం
-
వెండి తెరపై తళుక్కుమన్న మలాలా యూసఫ్జాయ్
-
బెంగాల్లో భాజపాదే పైచేయి.. ఒడిశాలో నవీన్కు షాక్..!
-
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలపై కేసీఆర్కు గౌరవం లేదు: రేవంత్రెడ్డి
-
రిషభ్ పంత్ అర్ధశతకం.. బంగ్లాదేశ్ టార్గెట్ 183
-
సిద్ధార్థ్- అదితిల క్యూట్ పిక్స్.. రెబా మోనికా బీచ్ స్టిల్