ఏజెన్సీలో పెరిగిన చలి.. 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత పెరిగింది. మినుములూరు కాఫీ బోర్డు వద్ద 8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది.

Published : 21 Dec 2023 10:53 IST

చింతపల్లి: అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత పెరిగింది. దట్టమైన పొగమంచుతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మినుములూరు కాఫీ బోర్డు వద్ద 8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కాగా.. పాడేరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని