అరుణాచల్లో జీ-20 సమావేశానికి చైనా డుమ్మా
అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్ వేదికగా జీ-20 కూటమి నిర్వహించిన ఓ కీలక సమావేశానికి చైనా గైర్హాజరవడం తాజాగా చర్చనీయాంశమైంది.
దిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్ వేదికగా జీ-20 కూటమి నిర్వహించిన ఓ కీలక సమావేశానికి చైనా గైర్హాజరవడం తాజాగా చర్చనీయాంశమైంది. ‘రీసెర్చ్ ఇన్నోవేషన్ ఇనీషియేటివ్’ అనే అంశంపై శని, ఆదివారాల్లో ఈ భేటీని గోప్యంగా నిర్వహించారు. భారత అధికారులతో పాటు జీ-20 దేశాలకు చెందిన దాదాపు 100 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. చైనా ప్రతినిధి మాత్రం హాజరు కాలేదని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అరుణాచల్ టిబెట్లో భాగమని చైనా వాదిస్తున్న సంగతి తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Imran Khan: నాలుగో భార్యనవుతా.. ఇమ్రాన్ఖాన్కు టిక్టాకర్ ప్రపోజల్
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Movies News
Pawan kalyan: పవన్ షూ రూ.లక్ష.. అక్షయ్ బ్యాక్ప్యాక్ రూ.35వేలు.. ఇదే టాక్ ఆఫ్ ది టౌన్!
-
Crime News
Hyderabad: ‘గ్యాంగ్’ ‘స్పెషల్ 26’ సినిమాలు చూసి.. సికింద్రాబాద్లో భారీ చోరీ
-
World News
Moscow: మాస్కోపై డ్రోన్ల దాడి..!
-
Politics News
Chandrababu: వైకాపా ప్రభుత్వ నాలుగేళ్ల పాలనపై చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు