70 ఏళ్ల తర్వాత గ్రామానికి నీళ్లు.. ప్రారంభోత్సవానికి పిలవలేదని కట్!
దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా.. ఆ గ్రామానికి ఇప్పటికీ తాగునీటి సదుపాయం లేదు. మూడు రోజులకోసారి వచ్చే ట్యాంకర్ల నీటిని పట్టుకొని నిల్వ చేసుకుంటారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా.. ఆ గ్రామానికి ఇప్పటికీ తాగునీటి సదుపాయం లేదు. మూడు రోజులకోసారి వచ్చే ట్యాంకర్ల నీటిని పట్టుకొని నిల్వ చేసుకుంటారు. ఆ నీళ్లూ మనిషికి 15 లీటర్లు మాత్రమే. ఆ పైన కావాలంటే పక్క గ్రామాలకు నడిచివెళ్లి తెచ్చుకోవాలి. ఉత్తర్ప్రదేశ్లోని మీర్జాపుర్ జిల్లా లహురియాదహ్ గ్రామస్థుల కష్టాలివి. ఈ కష్టాలు చూసి స్పందించిన మీర్జాపుర్ కలెక్టర్ దివ్యా మిత్తల్ ఇంటింటికీ తాగునీరు అందించే పథకం ‘జల్జీవన్ మిషన్’ కింద ఆగస్టు 29న గ్రామంలో కొళాయిలు ఏర్పాటు చేయించారు. గ్రామానికి తాగునీరు అందిన మూడు రోజుల్లోనే కలెక్టర్ మరోచోటుకు బదిలీ అయ్యారు. కొళాయిల పైపులను గుర్తుతెలియని వ్యక్తులు కట్ చేశారు. గ్రామస్థుల కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. తెర వెనుక ఏమి జరిగిందంటే.. జల్జీవన్ మిషన్ ప్రారంభోత్సవానికి తమను పిలవకుండా కలెక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానిక నేతలు ముఖ్యమంత్రికి లేఖలు రాశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గురుద్వారలో మోదీ సేవ.. భక్తులకు స్వయంగా వడ్డించిన ప్రధాని
PM Modi: బిహార్లోని గురుద్వారలో ప్రధాని మోదీ సేవ చేశారు. భక్తులకు లంగర్ వడ్డించారు. -
చైనాతో పోటీ పడటం నేర్చుకోవాలి
చైనాతో సాధారణ ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ.. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణంపైనే ఆధారపడి ఉందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టంచేశారు. -
యోగా చిచ్చర పిడుగు హర్షిక
కష్టమైన యోగాసనాలను సులువుగా వేస్తూ అబ్బురపరుస్తోంది ఓ బాలిక. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక అవార్డులను సొంతం చేసుకుంది. -
ఆసుపత్రికి తండ్రి భౌతికకాయం వితరణ.. నాన్న చివరి కోరికను నెరవేర్చిన కుమారులు
చనిపోయిన తరవాత తన శరీరాన్ని ఏదైనా వైద్యవిద్యా సంస్థకు దానం చేయాలన్న తండ్రి మాటను ఆ కుమారులు నెరవేర్చి ఔదార్యాన్ని చాటుకున్నారు. -
సంక్షిప్త వార్తలు (3)
హవాలా కేసులో తనను ఎన్ఫోర్స్మెంట్(ఈడీ) అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. -
దర్శనమిచ్చిన బద్రీనాథుడు
ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఆరు నెలల తర్వాత వేద మంత్రోచ్చారణలు, మంగళ వాద్యాల నడుమ ఆలయ ద్వారాలను పూజారులు తెరిచారు. -
దిల్లీలో 20 ఆసుపత్రులకు, విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు
దేశ రాజధాని దిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. నగరంలోని 20 ఆసుపత్రులు, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐ), ఉత్తర రైల్వే సీపీఆర్వో కార్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
నీ ఓటు ఎటువైపు పోవాలో నీ చేతుల్లోనే ఉంది.. ఓటు విలువ చెప్పిన హీరోలు
-
గురుద్వారలో మోదీ సేవ.. భక్తులకు స్వయంగా వడ్డించిన ప్రధాని
-
పాత మిత్రుడు కనిపించగానే ధోనీ ఏం చేశాడంటే..!
-
పుతిన్ కీలక నిర్ణయం.. రక్షణ మంత్రిగా షోయిగు తొలగింపు
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 400 పాయింట్లు కుంగిన సెన్సెక్స్