మణిపుర్లో మళ్లీ చెలరేగిన హింస
జాతుల ఘర్షణలతో గతేడాది అట్టుడికిన మణిపుర్లో మళ్లీ హింస చెలరేగింది. జీరీబామ్ జిల్లాలో శనివారం అనుమానిత మిలిటెంట్లు రెండు పోలీసు అవుట్ పోస్టులను దగ్ధం చేశారు. అటవీశాఖ కార్యాలయంతో పాటు 70 ఇళ్లకూ నిప్పుపెట్టారు.
రెండు పోలీసు అవుట్ పోస్టుల దగ్ధం
70 నివాసాలు కూడా
ఎస్పీని బదిలీ చేసిన ప్రభుత్వం
ఇంఫాల్: జాతుల ఘర్షణలతో గతేడాది అట్టుడికిన మణిపుర్లో మళ్లీ హింస చెలరేగింది. జీరీబామ్ జిల్లాలో శనివారం అనుమానిత మిలిటెంట్లు రెండు పోలీసు అవుట్ పోస్టులను దగ్ధం చేశారు. అటవీశాఖ కార్యాలయంతో పాటు 70 ఇళ్లకూ నిప్పుపెట్టారు. దీంతో ప్రభుత్వం.. జిల్లా ఎస్పీని బదిలీ చేసింది. రాజధాని ఇంఫాల్ నుంచి 70 మంది కమాండోలను జీరీబామ్ జిల్లాకు పంపించింది. జిల్లా పరిసరాల్లో నివసిస్తున్న మైతేయ్ వర్గానికి చెందిన 239 మందిని సహాయక శిబిరానికి తరలించారు. గురువారం సాయంత్రం ఓ వర్గానికి చెందిన 59 ఏళ్ల వ్యక్తి హత్యకు గురవడంతో ఈ తాజా అల్లర్లు చెలరేగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్