Siddaramaiah: నేనూ ప్రేమలో పడ్డాను.. కానీ కులం అడ్డొచ్చింది: సిద్ధరామయ్య
బుద్ధపూర్ణిమను పురస్కరించుకొని ఆ వేడుకల్లో భాగంగా ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొని ప్రసంగించారు.
బెంగళూరు: మైసూరులో బుద్ధ పూర్ణిమ సందర్భంగా ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) పాల్గొన్నారు. కులాంతర వివాహాల విషయంపై ఆయన మాట్లాడుతూ చదువుకునే రోజుల్లో తానూ ప్రేమలో పడ్డానని, కాని కులం వేరే అవ్వడం వల్ల ప్రేమను వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు. తాను వివాహం చేసుకుంటానని అడిగినప్పుడు వారి కుటుంబసభ్యులతో పాటు ఆ అమ్మాయి కూడా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదన్నారు. దానికి కారణం తాను వేరే కులానికి చెందిన వాడినవడమేనని పేర్కొన్నారు. దీంతో మరో ఆలోచన లేకుండా తమ వర్గానికి చెందిన అమ్మాయిని పెళ్లాడానని చెప్పుకొచ్చారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కులాంతర వివాహాలు చేసుకునే వారికి తమ ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందని, అవసరమైన సహాయం అందిస్తుందని పేర్కొన్నారు. సమాజంలో కుల నిర్మూలన కోసం ఎందరో సంఘ సంస్కర్తలు కృషి చేసినప్పటికీ సమానత్వం రాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిని నిర్మూలించాలంటే రెండే మార్గాలు ఉన్నాయన్నారు. ఒకటి కులాంతర వివాహం, మరొకటి అన్ని వర్గాలు సామాజిక, ఆర్థిక అభివృద్ధిని సాధించడం అని ఆయన అన్నారు. ఆర్థిక అభ్యున్నతి లేని సమాజంలో సామాజిక సమానత్వం ఎప్పటికీ సాధ్యం కాదని సిద్ధరామయ్య అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉద్యోగులు ఆలస్యంగా వస్తే కఠినచర్యలు: కేంద్రం
కార్యాలయానికి తరచూ ఆలస్యంగా వస్తూ.. నిర్ణీత పనివేళలు ముగియకముందే వెళ్లిపోతున్న ఉద్యోగుల విషయాన్ని ఇకపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించనుంది. -
మేరఠ్లో అతిపెద్ద భూగర్భ రైల్వేస్టేషన్
ఉత్తర్ప్రదేశ్లోని మేరఠ్లో అతిపెద్ద ఆర్ఆర్టీఎస్ భూగర్భ రైల్వేస్టేషను నిర్మాణం శరవేగంగా సాగుతోంది. -
సుప్రీం ‘కమిటీ’తో దర్యాప్తు జరిపించాలి
నీట్లో జరిగిన అవకతవకల వ్యవహారంపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసే అధికార్ల బృందంతో దర్యాప్తు జరిపించాలని కేంద్ర మానవవనరుల శాఖ మాజీ మంత్రి కపిల్ సిబల్ డిమాండు చేశారు. -
కోటాలో జేఈఈ అభ్యర్థి ఆత్మహత్య
రాజస్థాన్లోని కోటాలో జేఈఈ మెయిన్స్కు సన్నద్ధమవుతోన్న 17 ఏళ్ల విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బిహార్కు చెందిన ఆయుష్.. ఓ హాస్టల్లో నివాసముంటున్నాడు. -
దిల్లీ నీటి సంక్షోభం.. పైపులైన్లకు పోలీసు పహారా!
దేశ రాజధాని దిల్లీ నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. యమునాకు ప్రవాహం తగ్గడంతో నగరానికి నీటి ఇబ్బందులు తప్పడం లేదు. -
దిల్లీ-భోపాల్ శతాబ్ది ఎక్స్ప్రెస్లో కేంద్ర వ్యవసాయ మంత్రి చౌహాన్
నిరాడంబర నేతగా ప్రజల్లో గుర్తింపు పొందిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిల్లీ నుంచి భోపాల్కు రైల్లో ప్రయాణించారు. -
ఆంగ్లంలోకి ‘హనుమాన్ చాలీసా’
ప్రముఖ రచయిత విక్రమ్ సేథ్ హిందువుల ఆధ్యాత్మిక ధ్యానశ్లోకమైన ‘హనుమాన్ చాలీసా’ను ఆంగ్లంలోకి అనువదించారు. దశాబ్దం కాలంలో ఆయన అనువాదం చేసిన మొదటి రచన ఇదే కావడం విశేషం. -
భారత రాజ్యాంగ పుస్తకం చిరు ప్రతులపై పెరిగిన ఆసక్తి
దాదాపుగా ఇరవై సెంటీమీటర్ల పొడవు, తొమ్మిది సెంటీమీటర్ల వెడల్పుతో లెదర్ బైండింగు చేసిన రాజ్యాంగ ప్రతులకు ఇప్పుడు డిమాండు పెరిగింది. -
జమ్మూకశ్మీర్లో భద్రతా పరిస్థితులపై అమిత్ షా సమీక్ష
జమ్మూకశ్మీర్లో వరుస ఉగ్రదాడులు కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో అక్కడి భద్రతా పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిల్లీలో ఆదివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. -
చీనాబ్ వంతెనపై రైలింజను పరుగు
జమ్మూకశ్మీర్లోని ప్రపంచంలో అత్యంత ఎత్తయిన చీనాబ్ రైల్వే వంతెనపై ఆదివారం రైలింజను ట్రయల్రన్ను విజయవంతంగా నిర్వహించారు. -
విగ్రహాలను తొలగించలేదు.. తరలించాం
పార్లమెంటు సముదాయంలో ఏర్పాటుచేసిన ప్రముఖుల విగ్రహాలలో దేనినీ తొలగించలేదని, వాటన్నింటినీ ఇదే ప్రాంగణంలో కొత్త ప్రదేశానికి మార్చామని 17వ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టంచేశారు. -
హింస, విధ్వంసం పాఠ్యపుస్తకాల్లో ఎందుకు
పాఠ్యాంశాల్లో కాషాయీకరణ చోటుచేసుకుంటోందన్న ఆరోపణలను ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేశ్ ప్రసాద్ సక్లానీ తిరస్కరించారు. -
సంక్షిప్త వార్తలు (7)
ముంబయిలో వ్యాపారం ప్రారంభించిన తొలినాళ్లలో చాలా ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నన్ను కలవడానికి వచ్చిన మా నాన్న నేను బాధతో ఉన్న విషయాన్ని గ్రహించి కొన్నాళ్లు విరామం తీసుకొని తనతో పాటు ఊరికి రమ్మని చెప్పారు. -
ఈవీఎంలపై మస్క్ చీకట్లు
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై మరోసారి రాద్ధాంతం మొదలైంది. వీటి విశ్వసనీయతపై సాంకేతిక దిగ్గజం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేయగా కాంగ్రెస్ నేతలు ఆయనతో గొంతు కలిపారు. -
అల్లర్ల గురించి పిల్లలకు బోధించడం ఎందుకు?: ఎన్సీఈఆర్టీ చీఫ్
ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో సిలబస్ మార్పుపై డైరెక్టర్ దినేశ్ ప్రసాద్ సక్లానీ స్పందించారు. విద్యార్థులకు అల్లర్ల గురించి బోధించడం తమ ఉద్దేశం కాదన్నారు. -
ఈవీఎంలు ‘బ్లాక్ బాక్స్’లాంటివి.. మస్క్ ట్వీట్ వేళ రాహుల్ కీలక వ్యాఖ్యలు
భారత్లోని ఈవీఎంలు ‘బ్లాక్ బాక్స్’లాంటివని, వాటిని పరిశీలించడానికి ఎవరికీ అనుమతి ఉండదని రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
హెచ్పీసీఎల్ సీఎండీ పదవికీ సరైన అభ్యర్థి దొరకలేదు
-
జాతిపితపై అభిమానం.. ఇంటి ప్రహరీపై విగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
దేశంలో పెట్టుబడుల పరిణామాలు తెలియజేయండి: అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
-
బాధ్యతలు అప్పగించక ముందే సామగ్రి తరలింపు.. ధర్మారెడ్డి తీరుపై విమర్శలు
-
నేడు చంద్రబాబు పోలవరం సందర్శన