The Railway Men: వెబ్ సిరీస్గా రానున్న 1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన.. ఆర్. మాధవన్ హీరో
‘‘ కొన్ని కథలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో ఒకటి 1984లో జరిగిన భోపాల్ గ్యాస్ దుర్ఘటన’’ అని అన్నారు ప్రముఖ నటుడు ఆర్. మాధవన్. 37ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్ భోపాల్లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) పెస్టిసైడ్ ప్లాంట్లో మిథైల్ ఐసోసనియేట్ రసాయనం లీకై సుమారు 3,800 మంది చనిపోయగా.. 5లక్షల మందికిపైగా గాయాలపాలయ్యారు.
‘ది రైల్వే మెన్’ పేరుతో విడుదల
ఇదే యశ్రాజ్ ఫిల్మ్ తొలి ఓటీటీ సిరీస్
ఇంటర్నెట్ డెస్క్: ‘‘ కొన్ని వాస్తవ సంఘటనలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో ఒకటి 1984లో జరిగిన భోపాల్ గ్యాస్ దుర్ఘటన’’ అని అన్నారు ప్రముఖ నటుడు ఆర్. మాధవన్. 37ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్ భోపాల్లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) పెస్టిసైడ్ ప్లాంట్లో మిథైల్ ఐసోసనియేట్ రసాయనం లీకై సుమారు 3,800 మంది చనిపోయగా.. 5లక్షల మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన పారిశ్రామిక విపత్తుగా పరిగణించిన ఈ ఘటన... ఇప్పుడు వెబ్సిరీస్ రూపంలో ‘‘ ది రైల్వే మెన్- ది అన్టోల్డ్ స్టోరీ’’ పేరుతో రానుంది. బుధవారం ఇదే విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు మాధవన్. ‘‘ 37ఏళ్ల క్రితం భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో ప్రాణాలు అర్పించిన రైల్వే ఉద్యోగులకు ఈ చిత్రంతో నివాళి అర్పిస్తున్నాం. యశ్రాజ్ తొలి ఓటీటీ ప్రాజెక్ట్ అయిన ఇందులో నటించడం గర్వంగా ఉంది. 2022 డిసెంబర్2న విడుదల చేయనున్నాం’’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తలదించితే బానిసవి.. ఎత్తినావా నువ్వే బాదుషావి
‘‘తలదించినావా బానిసవి.. ఎత్తినావా బాదుషావి.. తలపొగరే నీ కిరీటమైతే భూతలమంతా నీదేరా’’ అంటూ తను నమ్మిన జీవిత సూత్రాన్ని అందరికీ బోధిస్తున్నాడు పుష్పరాజ్. -
అక్టోబరులో మొదలు!
‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. -
రజనీ బయోపిక్ రానుందా?
సినిమాల్లో తమ అభిమాన హీరోలు చేసే యాక్షన్ హంగామాను చూస్తూ మురిసిపోతుంటారు ప్రేక్షకులు. -
కృష్ణమ్మ.. అందరూ మాట్లాడుకునే చిత్రమవుతుంది
‘‘సత్యదేవ్ అద్భుతమైన నటుడని అందరికీ తెలుసు. అలాంటి నటుడికి ఒక సరైన సినిమా పడితే చాలు ఊహించని స్టార్డమ్ వస్తుంది. -
మనం నవ్వుతుంటే ప్రేక్షకులు భయపడాలి!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఆ మార్పు నాలో విశ్వాసాన్ని నింపింది
‘ప్రేక్షకుల్లో వచ్చిన ఈ మార్పు నాలో విశ్వాసాన్ని పెంచుతుంది’ అని అంటోంది బాలీవుడ్ నాయిక తాప్సీ. -
సందేశమిచ్చే గాంధీ తాత చెట్టు
ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి బాలనటిగా తెరకు పరిచయం కానుంది. -
ఇందులో అన్నీ ఉంటాయి
‘‘ప్రేక్షకులకు చాలా తృప్తినిచ్చే సినిమా ‘ప్రసన్న వదనం’. దీన్ని సీటు అంచున కూర్చొని ఆస్వాదిస్తారు. అదిరిపోయిందని చప్పట్లు కొడతారు’’ అన్నారు సుహాస్. -
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి