Pushpa 2: ‘పుష్ప2’ ఇంటర్వెల్.. మాస్ మూవీస్కు భిన్నంగా..?
Pushpa 2: అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప2’ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్: అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప: ది రూల్’ (Pushpa 2: The Rule). శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించి రోజుకో అప్డేట్ సోషల్మీడియాలో హల్చల్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
సాధారణంగా సెకండ్ ఆఫ్పై ఆసక్తి పెంచేలా స్క్రీన్ప్లేని నడిపిస్తూ అనూహ్యమైన సంఘటనలతో ఇంటర్వెల్ వచ్చేలా దర్శకులు ప్లాన్ చేసుకుంటారు. అసలు ప్రేక్షకుడు ఊహించలేని ట్విస్ట్ లేదా హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ఉండేలా చూసుకుంటారు. కానీ, అందుకు భిన్నంగా ‘పుష్ప1’ ఇంటర్వెల్ ఉంటుంది. మంగళం శ్రీను అతడి అనుచరులకు వార్నింగ్ ఇస్తూ ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు’ అనే డైలాగ్తో విరామం ఇచ్చారు. కానీ, ఈసారి ఇంకాస్త భిన్నంగా హీరో, విలన్స్ మధ్య వచ్చే ఓ ఎమోషనల్ సాంగ్తో ఇంటర్వెల్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇప్పటికే దీనికి సంబంధించిన సీక్వెన్స్ను కూడా తీశారట. విరామానికి ముందు డైలాగ్స్ కంటే మంచి పాట ఉంటే కథనం మరింత ఆసక్తిగా ఉంటుందని సుకుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇది నిజమా? కాదా? అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే!
రష్మిక (Rashmika) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil) ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఆగస్టు 15న సినిమాను విడుదల చేస్తామని ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించగా, జూన్ లేదా జులై మొదటి వారానికి చిత్రీకరణ పూర్తి చేసి, అదే నెలలో పోస్ట్ ప్రొడక్షన్ను కూడా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ‘పుష్ప1’ ప్రచారం చేసేందుకు సరైన సమయం దొరకలేదు. అయినా కూడా అల్లు అర్జున్ నటన, సుకుమార్ టేకింగ్, దేవిశ్రీ పాటల కారణంగా మౌత్ టాక్తోనే దూసుకుపోయింది. బాలీవుడ్లోనూ అదరగొట్టింది. దీంతో ఈసారి ప్రచారానికి తగిన సమయం కేటాయించాలని భావిస్తున్నారు. రూ.300 కోట్ల భారీ బడ్జెట్తో మైత్రీ మూవీ మేకర్స్ ‘పుష్ప:ది రూల్’ (Pushpa 2) తీర్చిదిద్దుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిహారిక ధైర్యాన్ని మెచ్చుకోవాలి : సిద్ధూ జొన్నలగడ్డ
‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu) ట్రైలర్ విడుదల కార్యక్రమంలో సిద్ధూ జొన్నలగడ్డ పాల్గొన్నారు. -
‘దేవర’ సాంగ్ అప్డేట్ ఇచ్చిన శేఖర్ మాస్టర్.. ఏమన్నారంటే?
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’. ఈ సినిమా సాంగ్ అప్డేట్ ఇచ్చారు శేఖర్ మాస్టర్. -
నిజమైన సింహంతో ఫస్ట్ ఆసియా ఫిల్మ్.. ‘మాంబో’!
‘అరణ్య’తో అలరించిన దర్శకుడు ప్రభు సాల్మన్ మరో సరికొత్త ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. -
తనే నిజం చెబితే బాగుంటుంది: రాజ్ తరుణ్ ఇష్యూపై డైరెక్టర్ రవికుమార్
రాజ్ తరుణ్ ఇష్యూపై దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ స్పందించారు. రాజ్ తరుణ్ హీరోగా రవికుమార్ తెరకెక్కించిన చిత్రం ‘తిరగబడర సామీ’ త్వరలోనే విడుదల కానుంది. -
అందుకే రాజ్ తరుణ్ను హీరోగా తీసుకున్నా: ‘పురుషోత్తముడు’ డైరెక్టర్
రాజ్ తరుణ్ హీరోగా రామ్ భీమన తెరకెక్కించిన చిత్రం ‘పురుషోత్తముడు’. ప్రచారంలో భాగంగా దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. -
రాజ్తరుణ్ వల్ల ‘పురుషోత్తముడు’ బిజినెస్ లాస్ అయిందా?.. నిర్మాత ఏమన్నారంటే!
‘పురుషోత్తముడు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. రాజ్తరుణ్ వల్ల సినిమా బిజినెస్ లాస్ అయిందా?అనే ప్రశ్నకు నిర్మాత రమేశ్ సమాధానమిచ్చారు. -
‘రాజాసాబ్’పై తమన్ ఆసక్తికర కామెంట్స్.. ఏం అప్డేట్ ఇచ్చారంటే?
ప్రభాస్ ‘రాజాసాబ్’, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాల అప్డేట్స్ ఇచ్చారు సంగీత దర్శకుడు తమన్. -
లీక్స్పై స్పందించిన ‘వీడీ 12’ టీమ్.. సోషల్ మీడియాలో పోస్ట్
లీక్స్ రావడంపై ‘వీడీ 12’ టీమ్ స్పందిస్తూ.. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది. -
అది చిన్న విషయం కాదు: ‘డబుల్ ఇస్మార్ట్’ సాంగ్పై పూరి జగన్నాథ్
తన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’లోని ‘మార్ ముంతా ఛోడ్ చింతా’ గురించి దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రత్యేకంగా మాట్లాడారు. -
హీరోయిన్ల గురించి మాట్లాడకూడదా?: ప్రశ్నించిన అనిల్ రావిపూడి
హీరోయిన్ల గురించి మాట్లాడకూడదా? అని దర్శకుడు అనిల్ రావిపూడి ప్రశ్నించారు. ఏం జరిగిందంటే? -
ఎన్టీఆర్పై ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రశంసలు: ‘దేవర’ సాంగ్ గురించి ఏమన్నారంటే?
టాలీవుడ్ నటుడు ఎన్టీఆర్పై కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ ప్రశంసలు కురిపించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. -
సూర్య- కార్తీక్ సుబ్బరాజు కాంబో.. సర్ప్రైజ్ అదిరింది
సూర్య- కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘సూర్య 44’ (వర్కింగ్ టైటిల్). సూర్య పుట్టినరోజు సందర్భంగా టీమ్ సర్ప్రైజ్ ఇచ్చింది. -
వీటి ఆధారంగా ‘కల్కి’ రెండు భాగాలు: ఫొటో పంచుకున్న నాగ్ అశ్విన్
‘కల్కి 2898 ఏడీ’ సినిమాకి సంబంధించి దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ ఫొటో పోస్ట్ చేశారు. -
ఆర్ఆర్ఆర్ను బీట్ చేసిన కల్కి 2898 ఏడీ.. వసూళ్లు ఎంతంటే?
ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ ఆర్ఆర్ఆర్ మూవీ కలెక్షన్లను అధిగమించింది. -
రెండు సినిమాల అప్డేట్స్ చెప్పిన రజనీకాంత్.. ‘ఇండియన్ 2’ గురించి ఏమన్నారంటే!
తన అప్కమింగ్ సినిమాల అప్డేట్లను రజనీకాంత్ పంచుకున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. -
ఈ వారం థియేటర్లో వినోదాల విందు.. మరి ఓటీటీలో..!
‘కల్కి’ తర్వాత వచ్చిన చిత్రాలేవీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయి. జులై చివరిలో మరికొన్ని చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. మరి థియేటర్తో పాటు ఓటీటీలో వస్తున్న ఆ చిత్రాలేంటో చూసేయండి. -
రీమేక్ అంటూ నెటిజన్ కామెంట్: స్పందించిన హరీశ్ శంకర్
తన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’పై ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. హరీశ్ శంకర్ స్పందించారు. -
‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ అప్పుడే.. దిల్ రాజు ప్రకటన
‘గేమ్ ఛేంజర్’ విడుదలపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. ఏమన్నారంటే? -
ధనుష్ ఇచ్చిన ఛాన్స్.. అదే నాకు అవార్డు: సందీప్ కిషన్ ఎమోషనల్ స్పీచ్
‘రాయన్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ధనుష్ ఎమోషనల్గా మాట్లాడారు. ధనుష్పై ప్రశంసలు కురిపించారు. -
‘మిస్టర్ బచ్చన్’ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్.. రిలీజ్ డేట్ ఫిక్స్!
స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఇప్పటికే పలు చిత్రాలు సిద్ధమవగా సడెన్గా ‘మిస్టర్ బచ్చన్’ విడుదల తేదీ ఖరారైంది. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కూడా ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. -
‘పుష్ప 2’ రూమర్స్పై స్పందించిన బన్నీ వాసు.. అందుకే గడ్డం తీసేశారు!
‘పుష్ప 2’ రూమార్స్ గురించి నిర్మాత బన్నీ వాసు ఏమన్నారంటే?
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్