Baddi: వచ్చింది... బడ్డీ పాట
అల్లు శిరీష్, గాయత్రి భరద్వాజ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘బడ్డీ’. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ పతాకంపై జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.
అల్లు శిరీష్, గాయత్రి భరద్వాజ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘బడ్డీ’. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ పతాకంపై జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘ఆ పిల్ల కనులే... చూశాక తననే... ఊహల్లో ఎగిరే మైకంలో మునిగే...’ అంటూ సాగే తొలి పాటని విడుదల చేశారు. సాయి హేమంత్ రచించిన పాటని... హిప్ హాప్ తమిళతో కలిసి సంజిత్ హెగ్డే, ఐరా, విష్ణు ప్రియ రవి ఆలపించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు నిర్మాత తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రోల్ చేసేముందు వీడియో చూడండి: నెటిజన్కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన జాన్వీ
తన వీడియోపై ట్రోల్ చేసిన నెటిజన్కు జాన్వీ కపూర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ట్రోల్ చేసే ముందు వీడియోను పూర్తిగా చూడాలన్నారు. -
ప్రతి జ్ఞాపకంలోనూ మీరుంటారు.. తండ్రిని గుర్తుచేసుకుంటూ మహేశ్ ఎమోషనల్ పోస్ట్
కృష్ణ జయంతి సందర్భంగా అభిమానులు, సెలబ్రిటీలు ఆయన్ని తలచుకుంటున్నారు. మహేశ్ బాబు ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. -
మహేశ్-రాజమౌళిల సినిమాలో పాత్ర.. కట్టప్ప ఏమన్నారంటే!
మహేశ్-రాజమౌళిల ప్రాజెక్ట్లో (SSMB29) అవకాశంపై నటుడు సత్యరాజ్ మాట్లాడారు. కట్టప్పగా తనను ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళికి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. -
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన కామెడీ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
అల్లరి నరేశ్ నటించిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ ఓటీటీలోకి వచ్చేసింది. -
బాలకృష్ణతో నాకు మంచి అనుబంధం ఉంది: నటి అంజలి
బాలకృష్ణతో తనకు మంచి అనుబంధం ఉందని నటి అంజలి అన్నారు. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు సంబంధించిన వీడియోను ఆమె షేర్ చేశారు. -
సాహసోపేతమైన ప్రయోగమిది: నాగ్ అశ్విన్
‘కల్కి 2898 ఎ.డి’ చిత్రంతో సినీప్రియుల్ని అలరించనున్నారు ప్రభాస్. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. -
కార్తికేయ స్టార్ అవుతాడు.. ‘భజే వాయు వేగం’ వేడుకలో శర్వానంద్
‘‘కథానాయకులు ఒకొక్కరు ఒక్కో తరహా కథలు చేస్తుంటారు. కార్తికేయ మాస్, యాక్షన్, కామెడీ... ఇలా అన్నీ చేయగల ఓ ఆల్రౌండర్. తనొక సూపర్ స్టార్ అవుతాడ’’న్నారు ప్రముఖ కథానాయకుడు శర్వానంద్. -
సత్యభామతో నా కెరీర్ మరో దిశలోకి వెళ్తుంది: కాజల్
‘‘నేను పూర్తిస్థాయి యాక్షన్ ప్రాధాన్యమున్న చిత్రం చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. ఆ కోరిక ‘సత్యభామ’తో తీరింది. -
తెలుగులో కొత్త ఫార్ములాతో వస్తున్న చిత్రమిది
‘‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కుటుంబ ప్రేక్షకుల సినిమా. చిన్నపిల్లలతో కలిసి చూడొచ్చు. ఇబ్బందికర సన్నివేశాలు ఏమీ ఉండవు’’ అన్నారు కథానాయకుడు విష్వక్ సేన్. -
యాక్షన్.. ‘తుఫాన్’
ఇటీవలే ‘లవ్గురు’తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన ‘తుఫాన్’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. -
ట్విస్ట్లు.. మలుపులు ప్రేక్షకుల్ని కూర్చోబెడతాయి!
‘‘భయం, అత్యాశ, కుట్ర.. అనే లక్షణాలు కొందరు మనుషుల్ని ఎలాంటి పరిస్థితుల వైపు తీసుకెళ్లాయనే ఆసక్తికర అంశంతో ‘గం.. గం.. గణేశా’ తెరకెక్కించాం. -
నజ్రియా ‘సూక్ష్మ దర్శిని’
‘అంటే సుందరానికీ’ విడుదలైన రెండేళ్ల తర్వాత తిరిగి వెండితెరపై సందడి చేసేందుకు సమాయత్తమవుతోంది అందాల తార నజ్రియా నజీమ్. -
క్రికెటర్ జీవిత కథలో అజయ్ దేవగణ్!
ఇటీవలే ‘మైదాన్’తో ఫుట్బాల్ దిగ్గజం సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితాన్ని తెరపై ఆవిష్కరించారు బాలీవుడ్ కథానాయకుడు అజయ్ దేవగణ్. -
చీరలో హొయలొలికించిన ఈషారెబ్బా.. ఆలోచనలో సోనాల్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఫైనలిస్టుల్లో ఒక్కరూ లేరు.. అయినా అది భారత్కే వరం: వసీమ్ అక్రమ్
-
ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి: భాజపా ఎంపీ లక్ష్మణ్
-
‘జూన్ 2న లొంగిపోతా.. నా తల్లిదండ్రులు జాగ్రత్త’: కేజ్రీవాల్ ఉద్వేగం
-
ట్రోల్ చేసేముందు వీడియో చూడండి: నెటిజన్కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన జాన్వీ
-
క్విక్ కామర్స్లోకి రిలయన్స్.. 30 నిమిషాల్లో డెలివరీ?
-
బాధ్యతలు స్వీకరించిన రోజే పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితి: ఏబీవీ