Social Look: పందితో ఆది- నిక్కీ పోజులు.. కృతి హల్దీ వేడుక ఫొటోలు

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 25 Mar 2024 00:12 IST
  • ఇటీవల థాయ్‌లాండ్‌ వెళ్లిన ఆది పినిశెట్టి దంపతులు అక్కడి బీచ్‌ వద్ద పందితో కలిసి ఫొటోలకు పోజిచ్చారు. వాటిని షేర్‌ చేస్తూ.. ‘‘పిగ్‌’చర్‌ పర్‌ఫెక్ట్‌ మూమెంట్స్‌’’ అని క్యాప్షన్‌ పెట్టారు.
  • మృణాల్‌ ఠాకూర్‌ హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించింది. తన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్‌’ ప్రచారాన్ని ప్రారంభించబోతున్నానని, ఈ క్రమంలో అమ్మవారిని దర్శించుకున్నానని తెలిపింది. విజయ్‌ దేవరకొండ హీరోగా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్‌ 5న విడుదల కానుంది.
  • సమంత బ్లాక్‌ కలర్‌ ట్రెండీ డ్రెస్సులో ఫొటోషూట్‌లో పాల్గొంది. తన స్టిల్స్‌ పోస్ట్‌ చేస్తూ.. ‘‘డిస్నీ ప్రిన్సెస్‌గా ఫెయిలయ్యా. ఇప్పుడు నేనో డ్రాగన్‌’’ అని సరదాగా వ్యాఖ్యానించింది.
  • కొన్ని రోజుల క్రితం వివాహ బంధంలోకి అడుగుపెట్టిన కృతి కర్బందా.. హల్దీ వేడుక ఫొటోలను ఇప్పుడు పంచుకుంది.

నిక్కీ గల్రానీ- ఆది

సమంత

మృణాల్‌

భర్తతో కృతి

నేహాశెట్టి

కృతిశెట్టి

మౌనీరాయ్‌

కృతిసనన్‌

మీనాక్షి చౌదరి

ఆషికా రంగనాథ్‌







Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని