Dipika Chikhlia: ఆ సినిమా చేసుంటే.. ‘సీత’ పాత్ర దక్కేది కాదేమో!
సీనియర్ నటి దీపికా చిఖ్లియా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని, పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రామానంద్ సాగర్ రూపొందించిన ‘రామాయణ్’ (Ramayan) సీరియల్లో సీతగా నటించి, ప్రేక్షకులను విశేషంగా అలరించిన నటి దీపికా చిఖ్లియా (Dipika Chikhlia). తనకెంతో గుర్తింపు తీసుకొచ్చిన ఆ పాత్ర అవకాశం ఎలా దక్కిందో తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘రామ్ తేరీ గంగా మైలీ’ (Ram Teri Ganga Maili) సినిమాలో నటించకపోవడం వల్లే సీతగా నటించే సదవకాశం తనకు దక్కిందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
‘‘కెరీర్ ప్రారంభంలో హీరోయిన్గా కొన్ని చిన్న సినిమాల్లో నటించా. అది సంతృప్తినివ్వకపోవడంతో ఇండస్ట్రీని వదిలేయాలనుకున్నా. ఆ సమయంలో ఓ ఆడిషన్ గురించి తెలిసింది. రీమా (నటుడు, దర్శకుడు రాజ్కపూర్ కుమార్తె) ఫ్రెండ్ వాళ్ల నాన్న, మా నాన్న స్నేహితులు. ఆయన ఓ రోజు నన్ను కలిసి.. రాజ్కపూర్ ‘రామ్ తేరీ గంగా మైలీ’ సినిమా కోసం వర్ధమాన నటులను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారని చెప్పారు. ఆసక్తితో నేను రాజ్కపూర్ని మీట్ అయ్యా. ఆయన నన్ను అడిగిన తొలి ప్రశ్న ‘నీ వయసెంత?’. 17 ఏళ్లు అని సమాధానమిచ్చా. ‘చాలా చిన్న వయసు..’ అనుకుంటూ నన్ను తిరస్కరించారు. కొంతకాలం తర్వాత సినిమా విడుదలైంది. మా అమ్మతో కలిసి చిత్రాన్ని చూసేందుకు థియేటర్కు వెళ్లా. కొన్ని సీన్స్ చూసి షాకయ్యా. ఆ మూవీలో నటించే ఛాన్స్ మిస్ కావడంతో మంచే జరిగింది అనుకున్నా. ఒకవేళ ఆ చిత్రంలో నటించి ఉంటే ‘రామాయణ్’లో సీత పాత్ర దక్కేది కాదేమో’’ అంటూ నాటి సంగతులు నెమరు వేసుకున్నారు.
‘ది గోట్’.. ఫ్యాన్స్ ఖుష్ అయ్యే అప్డేట్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్
‘లవ కుశ్’, ‘ది స్వార్డ్ ఆఫ్ టిప్పు సుల్తాన్’ తదితర ధారావాహికల్లో నటిస్తూనే హిందీ, బెంగాలీ, కన్నడ, తమిళ్, గుజరాతీ, తెలుగు చిత్రాల్లోనూ నటించారు దీపికా చిఖ్లియా. ‘యమపాశం’, ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. రాజీవ్ కపూర్, మందాకిని ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమానే ‘రామ్ తేరీ గంగా మైలీ’. 1985లో విడుదలైంది. మందాకిని బిడ్డకు పాలివ్వడం, జలపాతం వద్ద ట్రాన్స్పరెంట్ చీరలో స్నానం చేయడం వంటి సన్నివేశాలు అప్పట్లో తీవ్ర వివాదానికి దారితీశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది. -
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
తాను సినిమాలు చేయడం మాననని నటుడు విశాల్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ పెట్టారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
తన పెళ్లి వార్తలపై మరోసారి స్పందించారు నటి కీర్తిసురేశ్ (Keerthy Suresh). -
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
కన్నడ నటుడు యశ్ 19వ చిత్రంగా ‘టాక్సిక్’ రూపుదిద్దుకుంటోంది. మలయాళీ నటి, దర్శకురాలు గీతూమోహన్ దాస్ దీనిని తెరకెక్కిస్తున్నారు. -
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం
‘హాయ్ నాన్న’తో ఇటీవల విజయాన్ని అందుకున్నారు నటుడు నాని. ప్రస్తుతం ఆయన తన తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. -
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
సామాజిక మాధ్యమాల గురించి నటి జాన్వీకపూర్ (Janhvi kapoor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బులిచ్చి పొగిడించుకునే మనస్థత్వం తనది కాదని చెప్పారు. -
బాబీ దేవోల్తో యుద్ధానికి సిద్ధమైన అలియా.. వైరలవుతోన్న ‘ఆల్ఫా’ అప్డేట్!
అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న స్పై థ్రిల్లర్ ‘ఆల్ఫా’. దీనికి సంబంధించిన ఓ అప్డేట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. -
విజయ్ సేతుపతి మూవీపై కత్రినాకైఫ్ రివ్యూ
విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రలో నటించిన ‘మహారాజ’పై కత్రినాకైఫ్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. -
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
నటి టబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
‘కల్కి’ స్క్రిప్ట్ రాయడానికి చాలా సమయం పట్టిందని దర్శకుడు నాగ్అశ్విన్ అన్నారు. అశ్వత్థామ పాత్రకు అమితాబ్ను తప్ప మరొకరిని ఊహించుకోలేదని చెప్పారు. -
ఎన్టీఆర్కు ఒక్క సెకను.. నాకు 10 రోజులు: జాన్వీకపూర్
టాలీవుడ్పై నటి జాన్వీ ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ ఎనర్జిటిక్ హీరో అని ప్రశంసించారు. -
రెడ్ శారీలో కృతిశెట్టి ఇలా.. మాళవికా మోహనన్ అలా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ ఉద్యోగం నాకు నచ్చలేదు.. యూటర్న్ తీసుకున్నా: సూర్య
‘అగరం’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో నటుడు సూర్య (Suriya) పాల్గొన్నారు. తన లైఫ్ స్టోరీతో విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. -
ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు.. అంధులకు బెల్లకొండ శ్రీనివాస్ సాయం
తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అంధులకు సాయం చేశారు బెల్లకొండ సాయి శ్రీనివాస్ -
ఆయన్ని చూడగానే కన్నీళ్లు ఆగలేదు: తమన్
తన జీవితంలో కీలక పాత్ర పోషించిన పలువురు వ్యక్తుల గురించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman) తాజాగా ఓ సంగీత కార్యక్రమంలో మాట్లాడారు. -
పేరు మార్చుకున్న పూరీ జగన్నాథ్ తనయుడు
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ పేరు మార్చుకున్నారు. -
యూట్యూబ్లో రామ్ మూవీ సంచలనం.. హిందీలో హవా..
రామ్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం ‘స్కంద’(Skanda). దీని హిందీ వెర్షన్ యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తోంది. -
‘పుష్ప 2’ ఆలస్యంపై అల్లు శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘పుష్ప 2’ (Pushpa2) పై అల్లు అర్జున్ (Allu Arjun) సోదరుడు అల్లు శిరీష్ (Allu Sirish) స్పందించారు. సుకుమార్ అద్భుతంగా దీనిని తీర్చిదిద్దుతున్నారన్నారు. -
బిగ్ కమర్షియల్ మూవీస్ చేయకపోవడానికి కారణమదే: జాన్వీకపూర్
నటి జాన్వీకపూర్ (Janhvi Kapoor) తాజాగా ఓ చిట్చాట్లో పాల్గొన్నారు. బిగ్ కమర్షియల్ చిత్రాల్లో నటించకపోవడానికి గల కారణాన్ని చెప్పారు.