Janhvi Kapoor: అమ్మ మరణం నన్ను బాధించలేదన్నారు: జాన్వీ కపూర్
అమ్మ మరణం నన్ను బాధించలేదని చాలా మంది నిందించారని జాన్వీ కపూర్ తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: అమ్మ మరణించిన సమయంలో తనపై కొందరు ప్రతికూల కామెంట్స్ చేశారని జాన్వీ కపూర్ బాధపడ్డారు. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పాల్గొన్నారు. అందులో తన తల్లి మరణించినప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు. తన (Janhvi Kapoor) మొదటి సినిమా విడుదలకు కొన్ని నెలల ముందే శ్రీదేవి (Sridevi) మరణించారని అయినా ప్రమోషన్స్లో పాల్గొన్నట్లు తెలిపారు.
‘అమ్మ మరణించిన కొన్ని రోజులకే ‘ధడక్’ ప్రమోషన్స్కు హాజరయ్యాను. ఈ క్రమంలో ఓ డ్యాన్స్ రియాలిటీ కార్యక్రమానికి వెళ్లాను. వాళ్లు అమ్మకు సంబంధించిన పాటలు, వీడియోలతో నివాళులర్పిస్తూ డ్యాన్స్ చేశారు. అది చాలా బాగున్నప్పటికీ నేను చూడలేకపోయాను. గట్టిగా కేకలు వేసి ఏడ్చాను. అక్కడ ఉండలేక నా కార్లోకి వచ్చేశాను. దీంతో వారంతా ఆ కార్యక్రమాన్ని ఆపేశారు. అమ్మ మరణం నన్ను ప్రభావితం చేయలేదని చాలా మంది అనుకున్నారు. అది నిజం కాదు. ఆమె చనిపోయిన తర్వాత ఆ బాధ నుంచి బయటకు రావాలనే నేను పనిపై దృష్టిపెట్టాను. దాన్ని అర్థం చేసుకోకుండా కొందరు చేసిన వ్యాఖ్యలు నన్ను బాధించాయి. మా అమ్మ గురించి నేను ఏ ఇంటర్వ్యూలో ప్రస్తావించినా కొందరు నెగెటివ్ కామెంట్స్ చేసేవారు’ అని చెప్పారు.
నా గురించి అలా రాయడం చూసి బాధేసింది: లయ
ప్రస్తుతం జాన్వీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. శరణ్ శర్మ దర్శకత్వంలో ఆమె నటించిన ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ మే31న విడుదల కానుంది. దీనితో పాటు జాన్వీ టాలీవుడ్లోనూ రెండు సినిమాలతో అలరించనున్నారు. ఎన్టీఆర్ సరసన ‘దేవర’లో తంగం పాత్రలో కనిపించనున్నారు. బుచ్చిబాబు-రామ్చరణ్ల సినిమాలోనూ హీరోయిన్గా నటించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫేక్ పోస్ట్.. రూ.100కోట్లు పరువు నష్టం దావా వేసిన నటి
తనపై తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేసిన వ్యక్తిపై రవీనా పరువు నష్టం దావా వేశారు. -
విఘ్నేశ్తో గొడవపై స్పందించిన విజయ్ సేతుపతి.. ఏమన్నారంటే
విఘ్నేశ్తో గొడవపై విజయ్ సేతుపతి స్పందించారు. ఏ నటుడికైనా దర్శకులతో విభేదాలు సాధారణమని చెప్పారు. -
ఖాళీ థియేటర్లో ఫరియా.. మిర్నా మేనన్ ‘రెడ్ అలర్ట్’
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
అల్లు అర్జున్ను అన్ఫాలో చేసిన మెగా హీరో.. నిహారిక ఏమన్నారంటే?
అల్లు అర్జున్ను ఓ మెగా హీరో అన్ఫాలో చేసినట్టు జరిగిన ప్రచారంపై నిహారిక స్పందించారు. -
రాశీఖన్నా ‘మోస్ట్ పాపులర్’.. వైరల్గా దిల్ రాజు ఫ్యామిలీ టూర్ స్టిల్స్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ సెట్లో ప్రమాదం.. నటుడికి గాయం
‘థగ్ లైఫ్’ సెట్లో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో మలయాళ నటుడు జోజు జార్జ్ గాయపడ్డారు. -
ఇంటర్నేషనల్ అవార్డుల బరిలో ధనుష్ సినిమా..
ధనుష్ హీరోగా నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ అవార్డుల్లో నామినేషన్ దక్కించుకుంది. -
చిన్న గాయమే కానీ.. లావణ్య త్రిపాఠి క్లారిటీ
తనకు చిన్న గాయమే అయినట్టు నటి లావణ్య త్రిపాఠి స్పష్టం చేశారు. -
డేటింగ్ వార్తలపై స్పందించిన మమతా మోహన్ దాస్.. ఏమన్నారంటే
డేటింగ్ రూమర్స్పై నటి మమతా మోహన్దాస్ స్పందించారు. ఒకప్పుడు రిలేషన్లో ఉన్నట్లు చెప్పారు. -
చిరంజీవితో మోదీ ఏం మాట్లాడారంటే.. వైరల్ వీడియోపై మెగాస్టార్ పోస్ట్
స్టేజ్పై మోదీ ఏం మాట్లాడారో చిరంజీవి తెలిపారు. సోషల్ మీడియాలో వైరలైన వీడియోపై స్పందించారు. -
పూజాహెగ్డే సెల్ఫీ.. లంగావోణిలో రుహానీ.. రుక్సర్ ‘పింక్’ క్యాప్షన్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘కల్కి’ బుజ్జితో ఆనంద్ మహీంద్ర.. వీడియో షేర్ చేసిన నిర్మాణ సంస్థ
ఆనంద్ మహీంద్రా ‘కల్కి’ వాహనం బుజ్జిని నడిపారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ షేర్ చేసింది. -
పవన్ కల్యాణ్కు రేణు దేశాయ్ విషెస్.. పంచెకట్టులో అకీరా
పవన్ కల్యాణ్కు రేణు దేశాయ్ శుభాకాంక్షలు చెప్పారు. ప్రమాణ స్వీకారానికి అకీరా పంచెపంచకట్టులో వచ్చి ఆకట్టుకున్నారు. -
సమంత ధ్యానం.. హాట్ మౌనీరాయ్ .. స్టైలిష్ అనన్య
ఇన్స్టా వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్, పోస్ట్లు -
జ్ఞానం కావాలంటే ప్రపంచంలో వెతకాలి : సమంత
కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్కు వెళ్లినప్పటి ఫొటోలను సమంత మరోసారి షేర్ చేశారు. -
సోనాక్షి పెళ్లి రూమర్స్.. స్పందించిన శతృఘ్న సిన్హా
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా వివాహంపై వచ్చిన రూమర్స్పై ఆమె తండ్రి, స్టార్ నటుడు శతృఘ్న సిన్హా స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. -
దళపతి విజయ్ మంచి మనసు.. వారికి సన్మానం చేయనున్న హీరో
కోలీవుడ్ హీరో విజయ్ మరోసారి విద్యార్థులకు సాయం చేయనున్నారు. టెన్త్, ఇంటర్లో టాప్ 3లో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించనున్నారు. -
పెళ్లిరోజు వేడుకల్లో నయన్-విఘ్నేశ్.. క్యూట్ అంటూ కామెంట్స్
నయన-విఘ్నేశ్లు వారి రెండో పెళ్లి రోజును విదేశాల్లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఫొటోలను ఇన్స్టాలో షేర్ చేశారు. -
విష్ణు ప్రియ ప్రేమ ధూపం.. కళ్లతో నభా నటేష్ కబుర్లు
సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం -
బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ సర్జరీ చేయించుకోవాలని బలవంతం పెట్టారు: సమీరా రెడ్డి
కెరీర్ టాప్లో ఉన్న సమయంలోనే బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ సర్జరీ చేయించుకోవాలని తనని కొందరు బలవంతం పెట్టినట్లు సమీరా రెడ్డి తెలిపారు. -
రామోజీరావు విజన్కు ఫిల్మ్ సిటీనే నిదర్శనం: విజయ్ సేతుపతి
రామోజీ ఫిల్మ్సిటీతో తనకెన్నో జ్ఞాపకాలున్నాయని హీరో విజయ్ సేతుపతి అన్నారు. రామోజీ ఇక లేరనే వార్త విని బాధ పడినట్లు చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్టీఆర్ భవన్కు చంద్రబాబు.. శ్రేణుల ఘనస్వాగతం
-
లోయలో పడిన టెంపో.. 10 మంది మృతి
-
దయచేసి దిల్లీకి నీరు విడుదల చేయండి: ఆప్ నేత ఆతిశీ
-
త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: ఏపీ మంత్రి రాంప్రసాద్రెడ్డి
-
ఇకపై పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు: విద్యాశాఖ మంత్రి లోకేశ్
-
వచ్చే వారమే రైతుల ఖాతాల్లోకి.. పీఎం-కిసాన్ నిధులు