Sheena Bora Case: ఓటీటీలోకి సంచలన ‘షీనా బోరా కేసు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసుపై రూపొందించిన డాక్యుమెంటరీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఇంటర్నెట్డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసుపై డాక్యుమెంటరీ సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా ఇది స్ట్రీమింగ్ కానుంది. ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: బరీడ్ ట్రూత్’ పేరుతో ఫిబ్రవరి 24 నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. ఈ మేరకు ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు. షానా లెవీ, ఉరాజ్ బహల్ కీలక పాత్రలు పోషించారు.
ఏంటీ షీనా బోరా హత్య కేసు..
2012లో షీనా బోరా హత్య జరగ్గా.. మూడేళ్ల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కేసులో అరెస్టైన ఇంద్రాణీ ముఖర్జియా డ్రైవర్ను విచారించగా.. దీన్ని బయటపెట్టాడు. షీనాను ఇంద్రాణీ గొంతు నులిమి చంపేసిందని తెలిపాడు. దీంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం.. ఇంద్రాణీ మొదటి భర్త నుంచి విడిపోయిన తర్వాత తన కుమార్తె షీనా, కుమారుడు మైఖెల్ను గువాహటిలోని తల్లిదండ్రుల వద్ద ఉంచేసింది. కొన్నాళ్లకు సంజీవ్ ఖన్నా అనే వ్యక్తిని వివాహం చేసుకుని, అతడి నుంచీ విడిపోయింది. తర్వాత ప్రముఖ మీడియా ఎగ్జిక్యూటివ్ పీటర్ ముఖర్జియాను పెళ్లి చేసుకుంది. పెద్దయ్యాక తల్లి గురించి తెలుసుకున్న షీనా.. ముంబయికి వెళ్లి ఆమెను కలిసింది.
Munawar Faruqui: బిగ్బాస్ విజేతగా మునావర్ ఫారూఖీ
పీటర్ మొదటి భార్య కుమారుడైన రాహుల్తో షీనాకు పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారితీసింది. ఈ విషయంలో తల్లీకుమార్తెల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఆర్థిక విభేదాలూ తలెత్తాయి. దీంతో విసిగిపోయిన ఇంద్రాణీ.. తన రెండో భర్త సంజీవ్, డ్రైవర్ శ్యామ్ రాయ్ సాయంతో కుమార్తెను హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మృతదేహాన్ని రాయ్గఢ్లోని ఓ అటవీ ప్రాంతంలో దహనం చేసినట్లు తెలిసింది. 2015లో ఈ విషయం వెలుగులోకి రాగా.. పోలీసులు ఆ అటవీ ప్రాంతానికి వెళ్లి షీనా అవశేషాలను స్వాధీనం చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ కేసులో ఇంద్రాణీ, సంజీవ్లతో పాటు పీటర్ని కూడా అరెస్టు చేశారు. జైల్లోనే ఇంద్రాణీ - పీటర్ వివాహ బంధానికి ముగింపు పడింది. 2019లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాక్షన్ ఫాంటసీ సిరీస్ను ప్రకటించిన రాజ్ అండ్ డీకే.. టైటిలిదే
రాజ్ అండ్ డీకే కొత్త సిరీస్ను ప్రకటించారు. ‘రక్త్ బ్రహ్మాండ్’ పేరుతో ఇది రానుంది. -
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
Double Ismart movie: రామ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ ఓటీటీ డీల్ పూర్తయింది. -
ఓటీటీలోకి జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
జాన్వీ కపూర్ నటించిన ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ‘నెట్ఫ్లిక్స్’ (Netflix)లో ప్రసారం కానుంది. -
ఈ వారం ఓటీటీ సినిమాలు/సిరీస్లివే: గెటప్ శ్రీను 1.. మనోజ్ బాజ్పాయ్ 100
జులై చివరి వారంలో ఓటీటీ వేదికగా విడుదలైన, మరికొన్ని గంటల్లో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్సిరీస్లు ఏవంటే? -
‘యేవమ్’ ఓటీటీ రిలీజ్ ఎక్కడంటే..
ఆహాలో స్ర్టీమింగ్కు సిద్ధమైన ‘యేవమ్’ ఎప్పుడంటే? -
శృంగార సన్నివేశాలపై ప్రశ్న: అంజలి రియాక్షన్ ఇదీ
అంజలి నటించిన తాజా వెబ్సిరీస్ ‘బహిష్కరణ’. ఈ సిరీస్ ఈవెంట్లో పాల్గొన్న ఆమెకు ఇంటిమేట్ సీన్స్పై ప్రశ్న ఎదురైంది. ఆమె ఎలా రియాక్ట్ అయ్యారంటే? -
బిగ్బాస్లో అశ్లీల వీడియో.. స్పందించిన జియో సినిమా
బిగ్బాస్ షోపై వస్తోన్న విమర్శలపై జియో సినిమా స్పందించింది. వైరలవుతోన్న వీడియోపై స్పష్టతనిచ్చింది. -
‘రానా నాయుడు 2’.. అప్డేట్ షేర్ చేసిన నెట్ఫ్లిక్స్
‘రానా నాయుడు 2’ సిరీస్కు సంబంధించిన అప్డేట్ను నెట్ఫ్లిక్స్ షేర్ చేసింది. దీంతో సినీప్రియులు ఆనందిస్తున్నారు. -
ఓటీటీలో ‘బుజ్జి అండ్ భైరవ’ హవా.. వైరలవుతోన్న వార్త!
‘బుజ్జి అండ్ భైరవ’ పేరుతో కల్కి టీమ్ విడుదల చేసిన యానిమేటెడ్ సిరీస్ ఓటీటీలో టాప్లో ఉన్నట్లు తెలుస్తోంది. -
సూపర్హిట్ యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్’.. ఓటీటీలో వచ్చేది అప్పుడేనా?
ఇటీవల విడుదలైన ‘కిల్’ (Kill) విమర్శకుల ప్రశంసల్ని సైతం అందుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఓటీటీలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. -
టాలీవుడ్ నుంచి హాలీవుడ్.. రాజమౌళి గురించి సినీ ప్రముఖులు ఏమన్నారంటే!
రాజమౌళిపై నెట్ఫ్లిక్స్ రూపొందించిన డాక్యుమెంటరీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. -
Rakht Brahmand: పీరియాడిక్ ఫాంటసీ సిరీస్లో సమంత
Samantha: సినిమాలతో పాటు వెబ్సిరీస్ల్లోనూ నటిస్తూ అలరిస్తోంది అగ్ర కథానాయిక సమంత. -
సినీ ప్రియులకు షాక్.. టికెట్లు, ఓటీటీ సబ్స్క్రిప్షన్పై పన్ను..!
సినిమా టికెట్, ఓటీటీ సబ్స్క్రిప్షన్ ధరలు కర్ణాటక (Karnataka)లో మరింత భారం కానున్నాయి. వీటిపై సెస్ విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. -
ట్రెండింగ్లో సుధీర్బాబు చిత్రం.. ఏ స్థానంలో ఉందంటే!
సుధీర్బాబు హీరోగా నటించిన ‘హరోం హర’ ట్రెండింగ్లో ఉంది. టాప్ 1లో ఉన్నట్లు అమెజాన్ తెలిపింది. -
ఉత్తమ నటుడిగా రానా.. ‘రానా నాయుడు’కు గాను అవార్డు..
ఉత్తమ నటుడిగా అవార్డును సొంతం చేసుకున్నారు రానా. రానా నాయుడు సిరీస్కు గాను ఈ అవార్డు అందుకున్నారు. -
‘ఈటీవీ విన్’లో ‘వీరాంజనేయులు విహార యాత్ర’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నరేశ్, శ్రీలక్ష్మి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్సిరీస్ ‘వీరాంజనేయులు విహారయాత్ర’. ‘ఈటీవీ విన్’లో త్వరలోనే విడుదల కానుంది. -
ఓటీటీలోకి ‘భయ్యాజీ’.. ఎప్పుడు? ఎక్కడంటే?
మనోజ్ బాజ్పాయ్ నటించిన 100వ చిత్రం ‘భయ్యాజీ’ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. -
బిగ్గెస్ట్ బ్యాంక్ స్కామ్పై సినిమా: ప్రకటించిన నిర్మాణ సంస్థ
1971లో సంచలనం సృష్టించిన ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్కామ్’ (దిల్లీ బ్రాంచి) పై సినిమా రూపొందించేందుకు నిర్మాణ సంస్థ ఎలిప్సిస్ ఎంటర్టైన్మెంట్స్ సిద్ధమైంది -
ఓటీటీలోకి ‘రాజు యాదవ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
గెటప్ శ్రీను హీరోగా నటించిన ‘రాజు యాదవ్’ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. -
ఓటీటీలో సరికొత్త రికార్డు సృష్టించిన ‘#90s’ వెబ్సిరీస్
‘#90s’ వెబ్సిరీస్.. ఓటీటీలో అత్యధికమంది లైక్ చేసిన సిరీస్గా రికార్డు సృష్టించింది. -
ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/సిరీస్లు ఇవే..
థియేటర్లో మళ్లీ చిన్న చిత్రాల హవా మొదలైంది. ఈక్రమంలో ఓటీటీలో అలరించేందుకు తెలుగుతో పాటు, ఇతర భాషల సినిమాలు, సిరీస్లు సిద్ధంగా ఉన్నాయి. మరి ఏ ఓటీటీ వేదికగా ఏ చిత్రాలు అలరించనున్నాయో చూసేయండి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..