Sharathulu varthisthai: తురుమై వచ్చేయ్.. మెరుపై తెచ్చేయ్!
చైతన్య రావు, భూమి శెట్టి జంటగా కుమారస్వామి తెరకెక్కించిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’.
చైతన్య రావు, భూమి శెట్టి జంటగా కుమారస్వామి తెరకెక్కించిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’. నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు. నంద కిషోర్, సంతోష్ యాదవ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 15న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కేటీఆర్ ఈ చిత్రంలోని ‘‘తురుమై వచ్చేయ్.. మెరుపై తెచ్చేయ్’’ అనే గీతాన్ని విడుదల చేశారు. అరుణ్ చిలువేరు స్వరాలు సమకూర్చిన ఈ పాటకు పసునూరి రవీందర్ సాహిత్యమందించగా.. ఎంఎల్ఆర్ కార్తికేయన్ ఆలపించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘కరీంనగర్ నేపథ్యంగా సినిమా చేయడం సంతోషకరం. తెలంగాణ నేపథ్యంగా మరిన్ని చిత్రాలు రావాలని ఆశిస్తున్నా’’ అన్నారు. దర్శకుడు కుమారస్వామి మాట్లాడుతూ.. ‘‘సమస్యలకు వెరవకుండా ఎదిరించి నిలవాలనే స్ఫూర్తిని అందించేలా ఈ పాటను రూపొందించాం’’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
TS Loksabha Polling: సినీ ప్రముఖులు.. ఓటేసి.. స్ఫూర్తి నింపి!
తెలంగాణ లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. పలువురు సంబంధిత ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఇంకా ఓటు వేయని వారిలో స్ఫూర్తి నింపుతున్నారు..
-
గత ఎన్నికల్లో మౌనవ్రతం అని చెప్పానేమో..!: చిరంజీవి ఫన్నీ కామెంట్స్
తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంబంధిత ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. -
నీ ఓటు ఎటువైపు పోవాలో నీ చేతుల్లోనే ఉంది.. ఓటు విలువ చెప్పిన హీరోలు
పలు సినిమాల్లోనూ ఓటు హక్కు ప్రయోజనాన్ని తెలియజేస్తూ వచ్చిన సన్నివేశాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా ట్రెండ్ అవుతున్నాయి. -
నంద్యాల పర్యటనపై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్
ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకే నంద్యాల వెళ్లానని సినీ నటుడు అల్లు అర్జున్ తెలిపారు. -
టాలీవుడ్లో... పీరియాడిక్ కథల జోరు
కొత్తదనం పంచే క్రమంలో కాలాన్ని వెనక్కి తిప్పుతున్నారు మన కథానాయకులు. కథలతో పాటుగా ప్రేక్షకుల్ని టైమ్ మిషన్ ఎక్కించి.. గత కాలానికి తీసుకెళ్లి వినోదాల విందు వడ్డించే ప్రయత్నం చేస్తున్నారు. -
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయం
యావత్తు సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చిత్రోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. -
సెంచరీ కొడతాననుకున్నా
‘హీరామండీ: ది డైమండ్ బజార్’ నాయిక రిచా చద్ధా రికార్డు కొట్టింది. -
అవకాశం వస్తే వదులుకోను
సినీ తారల్లో ఇదివరకు చాలామంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చెప్పేవాళ్లు. -
మాతృమూర్తి.. ఆనందం
ప్రేమ.. ఆప్యాయత.. అనురాగం.. త్యాగం.. ఇలాంటి మాటలకు ప్రతిరూపం అమ్మ. -
పల్లెటూరి.. ‘వీర ధీర శూరన్’
విలక్షణ నటుడు విక్రమ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘వీర ధీర శూరన్’. -
సిక్సర్ కొట్టిన ప్రేమ!
ఒకే కల.. దాన్ని నెరవేర్చుకోవడం కోసం ఆరాటపడుతున్న రెండు యువహృదయాలు. -
క్లీంకారకు ఉపాసన థ్యాంక్స్.. ఒకే ఫ్రేమ్లో అక్కినేని హీరోలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న విశేషాలివీ.. -
నాకు తప్ప వారందరికీ వివాహమైంది: సోనాక్షి సిన్హా
తాను పాల్గొన్న ఓ కార్యక్రమంలో పెళ్లి ప్రస్తావన రాగా సోనాక్షి సిన్హా స్పందించారు. -
అవును.. వారి స్టైల్ కాపీ చేశా: నెటిజన్ ప్రశ్నపై జాన్వీ కపూర్
తన ఫ్యాషన్ గురించి ఓ నెటిజన్ జాన్వీని ప్రశ్నించగా ఆమె స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
నష్టాల నుంచి లాభాల్లోకి.. 900 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్
-
కోతిని తప్పించబోయి ప్రమాదం.. బ్యాంకు ఉద్యోగులు మృతి
-
సీఎం నివాసంలో ఎంపీ స్వాతీమాలీవాల్పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి !
-
‘హమాస్ మద్దతుదారుల బృందంలోకి బైడెన్’.. ఆయుధ సరఫరా నిలిపివేతపై తీవ్ర వ్యతిరేకత
-
రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
-
గత ఎన్నికల్లో మౌనవ్రతం అని చెప్పానేమో..!: చిరంజీవి ఫన్నీ కామెంట్స్