Dastagiri: జై భీమ్ భారత్‌ పార్టీలో చేరిన దస్తగిరి.. జగన్‌పై పోటీ!

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి జై భీమ్ భారత్ పార్టీలో చేరారు.

Updated : 29 Feb 2024 18:23 IST

విజయవాడ: వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి జై భీమ్ భారత్ పార్టీలో చేరారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయనకు అధ్యక్షుడు జడ శ్రవణ్‌ కండువా కప్పి ఆహ్వానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నుంచి దస్తగిరి అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేస్తానని.. సీఎం జగన్‌ను ఢీ కొంటానని దస్తగిరి వెల్లడించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని