హిమంతను రాహుల్ సరిగా డీల్ చేయలేదు
అస్సాం కాంగ్రెస్లో ఒకప్పటి కీలక నేత అయిన హిమంత బిశ్వ శర్మను రాహుల్ గాంధీ సరిగా డీల్ చేయలేకపోయారని కాంగ్రెస్ మాజీ అగ్ర నేత గులాంనబీ ఆజాద్ పేర్కొన్నారు.
ఆత్మకథలో ఆజాద్ వెల్లడి
దిల్లీ: అస్సాం కాంగ్రెస్లో ఒకప్పటి కీలక నేత అయిన హిమంత బిశ్వ శర్మను రాహుల్ గాంధీ సరిగా డీల్ చేయలేకపోయారని కాంగ్రెస్ మాజీ అగ్ర నేత గులాంనబీ ఆజాద్ పేర్కొన్నారు. సోనియా గాంధీ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా మిన్నకుండిపోయారని తెలిపారు. ఆజాద్ తన ఆత్మకథలో ఈ వివరాలను వెల్లడించారు. ‘ఆయనను వెళ్లనివ్వండి’ అని రాహుల్ ఏకపక్షంగా హిమంత విషయంలో స్పందించారని ఆజాద్ తెలిపారు. ఆయన ఆత్మకథ వచ్చే నెలలో విడుదల కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు.