రాజకీయాల్లోకి సుష్మా స్వరాజ్ కుమార్తె
భాజపా ప్రముఖ నేత, దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బాన్సురీ స్వరాజ్ (39) క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
భాజపా న్యాయవిభాగంలో కో-కన్వీనర్గా నియామకం
దిల్లీ: భాజపా ప్రముఖ నేత, దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బాన్సురీ స్వరాజ్ (39) క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆమెను న్యాయ విభాగానికి కో-కన్వీనర్గా భాజపా దిల్లీ శాఖ నియమించింది. భాన్సురీ.. 16 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో ఉన్నారు. గతంలోనూ ఆమె అనధికారికంగా భాజపాకు న్యాయవ్యవహారాల్లో సాయమందిస్తూ వచ్చారు. పార్టీ పదవిని స్వీకరించడం మాత్రం ఇదే తొలిసారి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Viral-videos News
Viral Video: పట్టాలపైకి పరుగున వెళ్లి.. నిండు ప్రాణాలు నిలిపి.. మహిళా కానిస్టేబుల్ సాహసం!
-
India News
Odisha Train Tragedy: మృతదేహాలను పెట్టిన స్కూల్ కూల్చివేత.. ఎందుకంటే..?
-
Sports News
World Cup: డిస్నీ+ హాట్స్టార్లో ఉచితంగా ఆసియా కప్, వరల్డ్ కప్ వీక్షించండి
-
Movies News
Kevvu Karthik: సందడిగా జబర్దస్త్ కెవ్వు కార్తిక్ వివాహం.. హాజరైన ప్రముఖులు
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
TS: గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదాకు హైకోర్టు ధర్మాసనం నిరాకరణ