Bhatti Vikramarka: ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనే దేశానికి మేలు: భట్టి విక్రమార్క
ఇండియా కూటమి అధికారంలోకి రాగానే చట్టబద్ధంగా రైతులకు కనీస మద్దతు ధర అందిస్తామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
ఫరీద్కోట్: ఇండియా కూటమి అధికారంలోకి రాగానే చట్టబద్ధంగా రైతులకు కనీస మద్దతు ధర అందిస్తామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్కోట్ లోక్సభ పరిధిలో ఏర్పాటు చేసిన పలు సమావేశాల్లో ప్రసంగించారు. దేశంలో వరి, పత్తి, చెరకు రైతులకు మద్దతు ధర లభించడం లేదని, ప్రధాని మోదీ నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల ధనాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేశంలోని నిరుద్యోగులకు అప్రెంటిషిప్ హక్కు కల్పిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొస్తామన్నారు. దేశంలోని పట్టభద్రులు, డిప్లొమా చేసిన వారందర్నీ ఈ పరిధిలోకి తీసుకొస్తామన్నారు.
దేశంలోని పబ్లిక్, ప్రైవేటు సెక్టార్లలో సుమారు 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఆగస్టు 15 లోపు ఇండియా కూటమి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తుందని భట్టివిక్రమార్క హామీ ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ వర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలు, ఆస్పత్రుల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్నారు. కోట్లాది మంది నిరుద్యోగుల ఖాతాల్లో ఏడాదికి రూ.లక్ష నగదును జమచేస్తామన్నారు. ప్రస్తుతం ఉపాధి హామీ కూలీలకు ఇస్తున్న రోజువారి కూలీ.. రూ.250ని రూ.400కి పెంచడంతోపాటు ఆశావర్కర్ల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పారు.
గత పదేళ్ల వ్యవధిలో ప్రధాని మోదీ 25 మందికి సంబంధించిన రూ. 16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని, ఆ డబ్బుతో 24 ఏళ్ల పాటు ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయొచ్చని చెప్పారు. భాజపా ప్రభుత్వం 25 మందిని కుబేరులని చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాది మంది దేశ ప్రజల్ని లక్షాధికారులని చేస్తుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ను చూసి భాజపా భయపడుతోందని, అందుకే కాంగ్రెస్ నేతల్ని టార్గెట్ చేస్తూ మోదీ విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఆల్ ఇండియా సర్వీసు అధికారుల్లో ఎస్సీ, ఎస్టీలు ఎంతమందో చెప్పడం లేదని, ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రిజర్వేషన్ ప్రకారం పోస్టులు కేటాయిస్తామని చెప్పారు. మహిళలకు జనాభా దామాషా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేతలు హరీశ్రావు, కేటీఆర్కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
భారాస నేతలు హరీశ్రావు, కేటీఆర్కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. తాము ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. -
వైకాపాకు మాజీ మంత్రి రాజీనామా..
వైకాపాకు మాజీ మంత్రి శిద్దా రాఘవరావు రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడు జగన్కు తన రాజీనామా లేఖను పంపారు -
భాజపా జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా కిషన్ రెడ్డి
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఇన్ఛార్జులను భాజపా నియమించింది. -
పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. -
విశాఖలో రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నలకు ఘన స్వాగతం
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడులకు విశాఖలో ఘన స్వాగతం లభించింది. -
జగన్పై ఇంకా ప్రేమ ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేయండి: ఏపీ హోంమంత్రి అనిత
రాష్ట్రంలోని ప్రజలందరికీ మంచి జరగాలని సింహాద్రి అప్పన్న స్వామిని కోరుకున్నానని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. -
హామీ మేరకు 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి: హరీశ్రావు
కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. ఇప్పుడు ఒక మాట చెబుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట భారాస ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
సమయం వచ్చేసింది.. నా ప్రవేశం ప్రారంభమైంది.. శశికళ కీలక వ్యాఖ్యలు
Sasikala: తమిళనాడు రాజకీయాల్లోకి తన ప్రవేశం ప్రారంభమైందని దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ అన్నారు. అన్నాడీఎంకేను ఏకతాటిపైకి తీసుకొస్తానని ప్రకటించారు. -
తెదేపా స్పీకర్ అభ్యర్థిని నిలిపితే ‘ఇండియా’ మద్దతు!
లోక్సభ స్పీకర్ ఎన్నికలో తెదేపా తన అభ్యర్థిని నిలబెడితే ఆ పార్టీకి ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వాములు మద్దతిచ్చేందుకు ప్రయత్నిస్తారని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. -
ప్రజాధనంతో జగన్ విలాస సౌధం
రుషికొండపై పర్యాటక రిసార్టును ధ్వంసం చేసి ప్రజాధనంతో జగన్ విలాసవంతమైన రాజమహల్ నిర్మించారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఇటువైపు ఎవరినీ అనుమతించలేదు. -
రిసార్ట్స్ భవనాల్లో ఫొటోలు తీసి పైత్యం ప్రదర్శించడమా: వైకాపా
‘‘రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే.. అవి ప్రైవేటు ఆస్తులు కావు. ఎవరి సొంతం కూడా కావు. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ భవనాల్ని నిర్మించారు. వాటిని ఎలా ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వ ఇష్టం. -
తెదేపా ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ను అధిష్ఠానం నియమించింది. తెలుగుదేశం పార్టీతో ఆయన కుటుంబానికి నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంది. -
తెదేపాకు, చంద్రబాబుకు జీవితాంతం రుణపడి ఉంటా
వెనకబడిన వర్గాలకు చెందిన తనకు ఇన్నాళ్ల పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం కల్పించినందుకు తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ధన్యవాదాలు తెలిపారు. -
పిన్నెల్లి సోదరులపై రౌడీషీట్లు
పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై మాచర్ల పోలీసులు రౌడీషీట్ తెరిచారు. వీరితోపాటు నియోజకవర్గ పరిధిలోని 150 మందిపై కేసులు నమోదుచేశారు. -
కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు భేటీ
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కేంద్ర పార్లమెంటు వ్యవహారాలమంత్రి కిరణ్ రిజిజు ఆదవారం దిల్లీలో భేటీ అయ్యారు. మరికొద్ది రోజుల్లో నూతన లోక్సభ తొలి సమావేశం ప్రారంభం కానున్న నేపథ్యంలో వారి సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. -
భాజపా, అన్నాడీఎంకే మధ్య రహస్య పొత్తు: చిదంబరం
తమిళనాడులో 10న విక్రవందీ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో విమర్శల వేడి మొదలైంది. ఈ ఎన్నిక కోసం భాజపా, అన్నాడీఎంకే రహస్య పొత్తు పెట్టుకుని పనిచేస్తున్నాయని కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరం ఆరోపించారు. -
‘నీట్’పై సమగ్ర విచారణ చేపట్టాలి
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నీట్పై ఇన్ని ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. మోదీ సర్కార్ ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. -
విద్యుత్ వ్యవహారంపై విచారణ కమిషన్ అసంబద్ధం
ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం బహిరంగంగానే విద్యుత్ ఒప్పందం కుదుర్చుకుందని, విద్యుత్ కొనుగోలులో కేసీఆర్ ఆ రాష్ట్ర మాజీ సీఎం రమణ్సింగ్కు ఏమైనా లంచం ఇచ్చారా? అనేది భాజపా నేతలు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. -
వైఎస్సార్ కుమార్తెగా గర్విస్తున్నా: షర్మిల
మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె అయినందుకు తాను గర్విస్తున్నానని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రిని ఉద్దేశిస్తూ ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. -
సీఎంఓ నిధులతో కొన్న ఫర్నిచర్ను ప్రభుత్వానికి జగన్ అప్పగించరా?
ప్రభుత్వ సొమ్ముతో మాజీ సీఎం జగన్కు తాడేపల్లి, లోటస్పాండ్లలో ఉన్న ప్యాలెస్ల కోసం కొన్న ఫర్నిచర్ను ఇప్పటివరకు ప్రభుత్వానికి ఎందుకు అప్పగించలేదని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. -
తిరుమలలో ప్రతి పనికీ 10-15 శాతం కమీషన్లు
ఐదేళ్ల వైకాపా అరాచక పాలనలో పవిత్రమైన తిరుమలను ఆ పార్టీ నాయకులు రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్రెడ్డి ధ్వజమెత్తారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సోదరుడి వివాహానికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన కంగన..ఏంటంటే?
-
రష్మిక ‘ప్రాధాన్యత’ పోస్ట్.. రుక్మిణీ వసంత్ ఫొటోషూట్
-
‘ఉష్ణోగ్రత’ సెగ.. రెండు గంటలు నిలిచిపోయిన విమానం
-
‘ఇండియా స్థానంలో భారత్’.. వివాదం అనవసరం - ఎన్సీఈఆర్టీ
-
రోహిత్ కోచ్ వద్దే క్రికెట్ పాఠాలు నేర్చుకున్నా.. నా కెరీర్ను మార్చింది ఆయనే: హర్మిత్ సింగ్
-
ఉత్తర కొరియా పర్యటనకు పుతిన్.. 24 ఏళ్లలో ఇదే తొలిసారి!