CPI Narayana: ఇంతకాలం బెయిల్పై ఉన్న వ్యక్తి జగన్ మాత్రమే : సీపీఐ నేత నారాయణ
భాజపాకు మద్దతు ఇవ్వనందుకే తెదేపా అధినేత చంద్రబాబును జైలుకు పంపారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు.
ఖమ్మం: భాజపాకు మద్దతు ఇవ్వనందుకే తెదేపా అధినేత చంద్రబాబును జైలుకు పంపారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఖమ్మం జిల్లా సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. ‘‘కేంద్రం కాళ్లపై జగన్ పడటంతోనే పదేళ్లుగా బెయిల్పై ఉన్నారు. స్వతంత్ర భారతంలో ఇంతకాలం బెయిల్పై ఉన్న వ్యక్తి జగన్ మాత్రమే. లిక్కర్ స్కామ్ నుంచి కవితను తప్పించేందుకు ప్రధాని మోదీకి కేసీఆర్ దాసోహం అయ్యారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే’’ అని నారాయణ వ్యాఖ్యానించారు.
‘జగన్ ఏలుబడిలో..’ క్రీడా వికాసం ఉత్తిదే..!
న్యాయస్థానాలంటే సీఎం జగన్కు లెక్కలేదా?
విశాఖకు ప్రభుత్వ శాఖల తరలింపుపై సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగానే తరలించారు. న్యాయస్థానాలంటే సీఎం జగన్కు లెక్కలేదా? హైకోర్టు తీర్పు ఉల్లంఘిస్తూ విశాఖకు తరలించడం దేనికి సంకేతం? ప్రభుత్వ శాఖలను దొడ్డిదారిన విశాఖకు తరలించారు. కృష్ణా నదితో విశాఖకు ఏమాత్రం సంబంధం లేదు. కృష్ణానదీ యాజమాన్య బోర్డును విశాఖకు తరలించడం తగునా? ఎన్నికల వేళ జగన్ 3 రాజధానుల కుట్రకు తెరలేపారు. ఆంధ్రప్రదేశ్ను రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా జగన్ మార్చారు’’ అని రామకృష్ణ విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ప్రజల భూములు కొట్టేసే నల్ల చట్టమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. -
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్