Janasena: 18 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన జనసేన

జనసేన పార్టీ 18 నియోజకవర్గాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. 

Updated : 24 Mar 2024 21:56 IST

అమరావతి: జనసేన పార్టీ 18 నియోజకవర్గాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. భాజపా, తెదేపాతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. అవనిగడ్డ, పాలకొండ, విశాఖ దక్షిణ స్థానాలకు అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టింది.

అసెంబ్లీ అభ్యర్థులు..

  • పిఠాపురం- పవన్‌ కల్యాణ్‌
  • నెల్లిమర్ల - లోకం మాధవి
  • అనకాపల్లి - కొణతాల రామకృష్ణ
  • కాకినాడ రూరల్‌ - పంతం నానాజీ
  • రాజానగరం - బత్తుల బలరామకృష్ణ
  • తెనాలి - నాదెండ్ల మనోహర్‌
  • నిడదవోలు - కందుల దుర్గేష్‌
  • పెందుర్తి - పంచకర్ల రమేష్‌ బాబు
  • యలమంచిలి - సుందరపు విజయ్‌ కుమార్‌
  • పి.గన్నవరం - గిడ్డి సత్యనారాయణ
  • రాజోలు - దేవ వరప్రసాద్‌
  • తాడేపల్లిగూడెం - బొలిశెట్టి శ్రీనివాస్‌
  • భీమవరం - పులపర్తి ఆంజనేయులు
  • నరసాపురం - బొమ్మిడి నాయకర్‌
  • ఉంగుటూరు - పత్సమట్ల ధర్మరాజు
  • పోలవరం - చిర్రి బాలరాజు
  • తిరుపతి - అరణి శ్రీనివాసులు
  • రైల్వే కోడూరు - డా.యనమల భాస్కరరావు
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని